HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Trs Plans Paddy Dharna In Delhi Next Week

KCR : ఢిల్లీకి కేసీఆర్.. ‘వరి’పై కేంద్రంతో యుద్ధమే?

కేంద్ర ప్రభుత్వం కొత్త వరి సేకరణ విధానాన్ని తీసుకురావాలని, తదుపరి యాసంగి (రబీ) సీజన్‌లో తెలంగాణ నుంచి వరి సేకరణను ప్రకటించాలని డిమాండ్ చేస్తూ పార్టీ ఎంపీల నేతృత్వంలో

  • Author : Balu J Date : 09-12-2021 - 4:15 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Kcr
Kcr

కేంద్ర ప్రభుత్వం కొత్త వరి సేకరణ విధానాన్ని తీసుకురావాలని, తదుపరి యాసంగి (రబీ) సీజన్‌లో తెలంగాణ నుంచి వరి సేకరణను ప్రకటించాలని డిమాండ్ చేస్తూ పార్టీ ఎంపీల నేతృత్వంలో డిసెంబర్ 15 లేదా 16 తేదీల్లో న్యూఢిల్లీలో టీఆర్‌ఎస్ నేతలు ధర్నా నిర్వహించే అవకాశం ఉంది. ఈ మేరకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తన ఫామ్‌హౌస్‌లో ఎంపిక చేసిన పార్టీ నేతలతో సమావేశమై రానున్న రోజుల్లో కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెంచేందుకు కార్యాచరణ ప్రణాళికపై చర్చించారు. ఢిల్లీలో భావసారూప్యత కలిగిన రాజకీయ పార్టీల ప్రతినిధులను ఆహ్వానించి ధర్నా చేసేందుకు ఎంపీలు సిద్ధమయ్యారని నేతలు తెలిపారు. అనంతరం భారీ ధర్నాలో కేసీఆర్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొంటారు.

వారం రోజుల్లో పార్టీ ఎంపీలతో సంప్రదింపులు జరిపి వరుస ధర్నాలు నిర్వహించేందుకు షెడ్యూల్ సిద్ధం చేసే బాధ్యతను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అప్పగించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. శీతాకాల సమావేశాల్లో పార్లమెంట్ బయట కొత్త వరి విధానం కోసం కేంద్రానికి వ్యతిరేకంగా ఆందోళనకు దిగేందుకు సిద్ధంగా ఉన్న ఇతర పార్టీలను సంప్రదించాలని టీఆర్‌ఎస్ సీనియర్ నేత, పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావును కోరారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • central govt
  • cm kcr
  • rice

Related News

Esic Hospital

తెలంగాణలో మరో ESIC హాస్పిటల్‌.. గుడ్‌న్యూస్ చెప్పిన కేంద్రం

Esic Hospital : తెలంగాణలోని కార్మికులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. శంషాబాద్ పరిసరాల్లోని పారిశ్రామిక కార్మికుల కోసం 100 పడకల ఈఎస్‌ఐ ఆసుపత్రి ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ఇందుకోసం రంగారెడ్డి జిల్లా పెద్ద గోల్కొండ వద్ద రూ. 16.12 కోట్ల విలువైన భూసేకరణకు కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవియా అధ్యక్షతన జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల జిల్లాలోని 1.32 లక్షల మంది బీమా క

    Latest News

    • మీ కూరలో ఉప్పును తగ్గించే అద్భుతమైన చిట్కాలీవే!

    • కోల్‌కతా నైట్ రైడర్స్‌కు కొత్త కెప్టెన్ రాబోతున్నారా?

    • ఈ ఏడాది నెటిజన్లు అత్యధికంగా వెతికిన బిజినెస్ లీడర్లు వీరే!

    • ఐపీఎల్ 2026 వేలం.. అత్యంత భారీ ధర పలికిన ఆట‌గాళ్లు వీరే!

    • యువ ఆట‌గాళ్ల‌పై కాసుల వ‌ర్షం.. ఎవ‌రీ కార్తీక్ శ‌ర్మ‌, ప్ర‌శాంత్ వీర్‌?

    Trending News

      • మతీషా పతిరానాను రూ. 18 కోట్లకు దక్కించుకున్న కోల్‌కతా నైట్ రైడర్స్

      • రికార్డు ధరకు అమ్ముడైన కామెరాన్ గ్రీన్.. రూ. 25.20 కోట్లకు దక్కించుకున్న కేకేఆర్!

      • ఐపీఎల్ 2026 మినీ వేలం.. ఏమిటీ ఆర్‌టీఎం కార్డ్? ఈ వేలంలో దీనిని వాడొచ్చా?

      • ఐపీఎల్ 2026 మినీ వేలం.. మరోసారి హోస్ట్‌గా మల్లికా సాగర్, ఎవ‌రీమె!

      • నేడు ఐపీఎల్ 2026 మినీ వేలం.. పూర్తి వివ‌రాలీవే!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd