HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Trs Mps Protest In Parliament For 2nd Day Over Paddy Procurement Issue

TRS : టీఆర్ఎస్ ఎంపీల నినాదాలతో దద్దరిల్లిన పార్లమెంట్

వరి వేస్తే ఉరి వేసుకున్నట్లే అని... ప్రత్యామ్నాయ పంటలపై రైతులు దృష్టి పెట్టాలని ఏకంగా ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించిన సంగతి తెలిసిందే. గతేడాది వరకు వరి మాత్రమే సాగు చేయాలని ప్రభుత్వమే ప్రొత్సహించింది.

  • By Balu J Published Date - 05:48 PM, Wed - 1 December 21
  • daily-hunt
Trsmps
Trsmps

వరి వేస్తే ఉరి వేసుకున్నట్లే అని… ప్రత్యామ్నాయ పంటలపై రైతులు దృష్టి పెట్టాలని ఏకంగా ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించిన సంగతి తెలిసిందే. గతేడాది వరకు వరి మాత్రమే సాగు చేయాలని ప్రభుత్వమే ప్రొత్సహించింది. కానీ ఈ ఏడాది మాత్రం వరి సాగు చేయవద్దని… అలా చేస్తే… ధాన్యం కొనుగోలు బాధ్యత మాకు సంబంధం లేదని తేల్చి చెప్పేంది. అయితే వ‌డ్ల కొనుగోలుపై కేంద్రంతో తేల్చుకుంటామ‌ని ఇప్పటికే కేసీఆర్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. కేంద్ర వైఖరిని నిరసిస్తూ ఆయన ధర్నాకు సైతం దిగారు. కేంద్రం బురద చల్లే ప్రయత్నం చేస్తుందని, బీజేపీ నాయకులు అమాయక రైతులతో రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

వరి కొనేలా కేంద్రంపై మరింత ఒత్తిడి తెచ్చేలా కార్యాచరణ రూపొందించారు. తెలంగాణ రాష్ట్రంలో పండిన వరి ధాన్యం కొనుగోలు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ పార్లమెంట్ లో మూడవరోజూ కొనసాగిన టీఆర్ఎస్ ఎంపీల ఆందోళ‌న‌ చేశారు. ప్లకార్డులు పట్టుకొని రైతులను శిక్షించొద్దు అంటూ నినాదాలు చేశారు. వీ వాంట్ జస్టిస్ అంటూ పార్లమెంట్ ను స్తంభింపచేశారు. లోక్‌సభలో విపక్ష సభ్యులు వాకౌట్ చేసిన తర్వాత కూడా టీఆర్‌ఎస్‌ ఎంపీలు తమ ఆందోళ కొనసాగించడంతో స్పీకర్‌ సభను వాయిదా వేశారు. ఇదే అంశంపై బుధవారం కూడా లోకసభలో టీఆర్‌ఎస్‌ లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చారు.

తెలంగాణ రాష్ట్రంలో పండిన వరి ధాన్యం కొనుగోలు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ పార్లమెంట్ లో మూడవరోజూ కొనసాగిన టీఆర్ఎస్ ఎంపీల ఆందోళ‌న‌.

టీఆర్ఎస్ ఎంపీల నిరసనలతో దద్దరిల్లిన పార్లమెంట్ ఉభయ సభలు.#TRSwithFarmers pic.twitter.com/E8s5FPiFxX

— BRS Party (@BRSparty) December 1, 2021


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • mps
  • trs

Related News

    Latest News

    • Brain Worms: మెదడులో పురుగులు రాకుండా ఉండాలంటే కూరగాయలను ఎలా కడగాలి?

    • Hyundai Venue N Line: హ్యుందాయ్ వెన్యూ N లైన్‌.. భారత మార్కెట్లోకి కొత్త ఎడిషన్!

    • Allu Sirish: ఘనంగా అల్లు శిరీష్-నయనిక నిశ్చితార్థం.. మెగా ఫ్యామిలీ సందడి!

    • Men Get Romantic: రాత్రి 12 దాటితే మగవారి మనసు ఎందుకు మారుతుంది?

    • IND vs AUS: మెల్‌బోర్న్‌లో భారత్‌ ఘోర పరాజయం.. కార‌ణాలివే?

    Trending News

      • 5 Star Hotel: ఇక‌పై టాయిలెట్ వ‌స్తే.. 5 స్టార్ హోట‌ల్‌కు అయినా వెళ్లొచ్చు!

      • Bank Holidays: బ్యాంకు వినియోగ‌దారుల‌కు అల‌ర్ట్‌.. మొత్తం 10 రోజుల సెల‌వులు!

      • Rohit Sharma: రోహిత్ శర్మ కేకేఆర్‌కు వెళ్ల‌నున్నాడా? అస‌లు నిజం ఇదే!

      • Gold Bond : గోల్డ్ బ్యాండ్ ధ‌ర‌కు రెక్క‌లు..ఇప్పుడు 3వేలు..ఇప్పుడెంతో నాల్గురెట్లు.!

      • Traffic Challan Cancellation: మీరు ఏదైనా వాహ‌నం న‌డుపుతున్నారా? అయితే ఈ ట్రాఫిక్ రూల్ తెలుసుకోవాల్సిందే!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd