HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Tpcc Chief Revanth Reddys Latest Comments On Munugodu By Election

Revanth Reddy : ఆ పార్టీలకు మునుగోడు అభ్యర్థులను ప్రకటించే ధైర్యం లేదు..!!

టీఆర్ఎస్, బీజేపీలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫైరయ్యారు. ఆ పార్టీలకు మునుగోడు ఉపఎన్నికలో అభ్యర్థులను ప్రకటించే దమ్ము, ధైర్యం లేదన్నారు

  • Author : hashtagu Date : 10-09-2022 - 9:05 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Revanth
Revanth

టీఆర్ఎస్, బీజేపీలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫైరయ్యారు. ఆ పార్టీలకు మునుగోడు ఉపఎన్నికలో అభ్యర్థులను ప్రకటించే దమ్ము, ధైర్యం లేదన్నారు. కాంగ్రెస్ ను దెబ్బతీసేందుకు ఆ రెండు పార్టీలు పనిచేస్తున్నాయని ఆరోపించారు. పార్టీ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతిని ప్రకటించడంతో…గాంధీభవన్ లో ముఖ్యనేతలంతా సమావేశం అయ్యారు. మునుగోడు టికెట్ ఆశించిన ఆశావాహులను రేవంత్ రెడ్డి బుజ్జగించారు.

కేసీఆర్ ను సంతోష పెట్టేందుకు ఆ పార్టీ నాయకులు…జాతీయ రాజకీయాల్లోకి రావాలని కోరుతున్నట్లు రేవంత్ ఎద్దేవా చేశారు. కేసీఆర్ నిర్లక్ష్యం వల్లే రాష్ట్రం అంధకారంలో ఉందన్నారు. మునుగోడు ఉపఎన్నిక ప్రచారానికి సంబంధించి పలువురు సీనియర్ నేతలకు కీలక బాధ్యతలు అప్పగించారు. ఈ నెల 18 నుంచి ప్రచారం ప్రారంభించనున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు.

ఈ సమావేశంలో టీపీసీసీ చీఫ్ తోపాటు ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఏఐసీసీ సెక్రటరీ బోస్ రాజు సహా ఇతర సీనియర్ నేతలు మునుగోడు ఉపఎన్నికపై చర్చించారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bjp
  • Munugode
  • munugode by election
  • revanth reddy
  • trs

Related News

Bihar Bjp

BJP : బీజేపీ చేతికి బిహార్ పగ్గాలు!

నితీశ్ కుమార్‌ను కేంద్రంలోకి తీసుకోవడం ద్వారా బీహార్ ప్రభుత్వ పగ్గాలను నేరుగా తన చేతుల్లోకి తీసుకోవాలని బీజేపీ వ్యూహం రచిస్తోంది. గత రెండు దశాబ్దాలుగా బీహార్‌లో నితీశ్ కుమార్ నాయకత్వంలోని జేడీయూ (JDU) ప్రధాన పాత్ర పోషిస్తుండగా,

    Latest News

    • బాపు బొమ్మ-విశ్వ మహిళ అవార్డ్స్.. కొణిదెల అంజనాదేవికి తొలి పురస్కారం!

    • లోక్‌సభలో తెలంగాణను కించపరచలేదు.. టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు క్లారిటీ

    • FBI : యూఎస్ బంపర్ ఆఫర్.. ఇతడిని పట్టిస్తే రూ. 9.18 కోట్లు రివార్డు మీవే..

    • చంద్రబాబు కీలక నిర్ణయాలు.. ఉగాది సందర్భంగా 2.5 లక్షల మందికి సీఎం కానుక!

    • Central Govt Good News : తెలంగాణకు కేంద్రం గొప్ప శుభవార్త

    Trending News

      • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

      • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

      • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

      • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

      • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd