HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Telangana Farmers Sell Paddy In Karnataka Below Msp

Farmers: తెలంగాణ `వ‌రి ధాన్యం` క‌ర్నాట‌క కొనుగోలు

వ‌రి ధాన్యం కొనుగోలుపై టీఆర్ఎస్‌, బీజేపీ చేస్తోన్న హ‌డావుడి కార‌ణంగా ప‌లు జిల్లాల్లో ఉద్రిక్త‌త చోటుచేసుకుంది.

  • By CS Rao Published Date - 04:54 PM, Wed - 17 November 21
  • daily-hunt

వ‌రి ధాన్యం కొనుగోలుపై టీఆర్ఎస్‌, బీజేపీ చేస్తోన్న హ‌డావుడి కార‌ణంగా ప‌లు జిల్లాల్లో ఉద్రిక్త‌త చోటుచేసుకుంది. దీంతో ఇత‌ర రాష్ట్రాల స‌రిహ‌ద్దుల్లోని గ్రామ రైతులు న‌ష్ట‌పోతున్నారు. ప్ర‌త్యేకించి క‌ర్నాట‌క స‌రిహ‌ద్దులో ఉన్న మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లా రైతులు ఆ రాష్ట్రానికి విక్ర‌యించుకోలేక‌పోతున్నారు. గ‌ద్వాల్‌, కొత్త‌కోట స‌రిహ‌ద్దు ప్రాంతాల‌కు వ‌చ్చే క‌ర్నాట‌క ద‌ళారులు వ‌రి ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. తాజాగా రాజ‌కీయ పార్టీల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ చోటుచేసుకోవ‌డంతో వాళ్లు రావ‌డంలేద‌ని రైతులు ఆవేద‌న చెందుతున్నారు.
నల్గొండ జిల్లాకు చెందిన రైతులు పొరుగు రాష్ట్రమైన కర్ణాటక, ప్రధానంగా రాయచూర్‌కి తీసుకెళ్లి వరి, బియ్యం అమ్ముకుంటున్నారు. క‌నీస మద్దతు ధర రూ.1,940 ఉండగా క్వింటాల్ 1800 వంద‌ల‌కు అక్క‌డ కొనుగోలు చేస్తున్నారు. అదే బాయిల్డ్ రైస్ క్వింటాల్‌కు రూ.1,300ల‌కు అమ్ముకుంటున్నారు రైతులు. పెద్దఎత్తున అప్పులు చేసిన రైతులు పొరుగు రాష్ట్రానికి వెళ్లి వ‌రి ధాన్యం అమ్ముకుంటున్నారు.

Also Read: రక్షణ రంగంలోకి నూతన నౌకలు

“రాయచూర్ మరియు కర్ణాటకలోని ఇతర సరిహద్దు ప్రాంతాల్లో వరి పంట సిద్ధంగా లేకపోవడంతో అక్క‌డ బియ్యం విక్ర‌యాలు జ‌రుగుతున్నాయి. ఇదిలా ఉండగా పరిస్థితిని అవకాశంగా తీసుకుని స్థానికంగా ఉన్న కొందరు డీలర్లు రైతుల నుంచి తక్కువ ధరకు వరిని కొనుగోలు చేస్తున్నారు. “ముఖ్యంగా వర్షాలు కురుస్తున్నందున, చాలా మంది రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద పెద్దఎత్తున వరి కుప్పలను వదిలివేస్తున్నారు. వరి క్వింటాల్‌ రూ.1500కు విక్రయిస్తుండటంతో ఇత‌ర రాష్ట్రాల ద‌ళారులు భారీ వ‌స్తున్నారు. క‌నీసం వాళ్ల‌కైన అమ్ముకుని అప్పులు తీర్చుకోవ‌డానికి సిద్ధ‌మ‌వుతున్న రైతుల‌కు ఇప్పుడు టీఆర్ఎస్‌, బీజేపీ చేస్తోన్న రాద్ధాంతం ఆటంకంగా మారింది.

Also Read: చంద్ర‌యాన్ 2 రోవ‌ర్ క‌క్ష్యలో మార్పులు – ఇస్రో


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • karnataka
  • parboiled rice
  • telangana farmers

Related News

Andhra Pradesh Vs Karnataka

Andhra Pradesh vs Karnataka : కర్ణాటక కాంగ్రెస్ పోస్ట్ కు.. టీడీపీ స్ట్రాంగ్ కౌంటర్..!

రూ. 1,20,000 కోట్లకు పైగా విలువైన 1 గిగావాట్ గూగుల్ హైపర్‌స్కేల్ డేటా సెంటర్ ప్రాజెక్టును ఆకర్షించడంలో ఆంధ్రప్రదేశ్ విజయం సాధించిన నేపథ్యంలో.. ఈ వ్యవహారం ఇప్పుడు రెండు రాష్ట్రాల మధ్య పొలిటికల్ వార్‌కు దారితీసింది. వాస్తవానికి ఈ ప్రాజెక్టును మొదట కర్ణాటకలో ఏర్పాటు చేయాలని భావించిన గూగుల్, ఆ తర్వాత ఏపీకి మళ్లించింది. దీనిపై స్పందించిన కర్ణాటక కాంగ్రెస్.. ఏపీపై సంచలన ఆరోపణలు

    Latest News

    • Heart Attack: హార్ట్ ఎటాక్ వస్తుందని తెలిపే సిగ్నల్ ఇదే .. గుర్తించకపోతే అంతే !!

    • Heavy Rains : ఏపీకి బిగ్ షాక్ ..నవంబర్ లో మరో మూడు తుఫాన్లు..!!

    • Jubilee Hills Bypoll Campaign : జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో కాంగ్రెస్ దూకుడు

    • Jobs : ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్..భారీగా ఉద్యోగ అవకాశాలు

    • Salman Meets CM Revanth : సీఎం రేవంత్ తో సల్మాన్ ఖాన్ భేటీ

    Trending News

      • Bank Holidays: బ్యాంకు వినియోగ‌దారుల‌కు అల‌ర్ట్‌.. మొత్తం 10 రోజుల సెల‌వులు!

      • Rohit Sharma: రోహిత్ శర్మ కేకేఆర్‌కు వెళ్ల‌నున్నాడా? అస‌లు నిజం ఇదే!

      • Gold Bond : గోల్డ్ బ్యాండ్ ధ‌ర‌కు రెక్క‌లు..ఇప్పుడు 3వేలు..ఇప్పుడెంతో నాల్గురెట్లు.!

      • Traffic Challan Cancellation: మీరు ఏదైనా వాహ‌నం న‌డుపుతున్నారా? అయితే ఈ ట్రాఫిక్ రూల్ తెలుసుకోవాల్సిందే!

      • Bigg Boss : బిగ్ ట్విస్ట్ .. శ్రీజ గెలిచిందంటూ మాధురి ప్రకటన.. ఆసుపత్రికి భరణి.!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd