Parboiled Rice
-
#Telangana
Uttam Kumar Reddy: వరి కొనుగోళ్లలో రికార్డుకు తెలంగాణ సన్నాహాలు.. కేంద్రం మద్దతు కోరిన ఉత్తమ్ కుమార్ రెడ్డి!
ఖరీఫ్ ప్యాడీ పచ్చి బియ్యానికి (Raw Rice) మార్చడానికి ఎక్కువ అనుకూలంగా ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. అయినప్పటికీ, KMS 2024-25 కోసం కస్టమ్ మిల్డ్ రైస్ (CMR) డెలివరీ గడువును నవంబర్ 12, 2025 వరకు పొడిగించే ఉత్తర్వు, ఉడకబెట్టిన బియ్యం (Parboiled Rice) రూపంలోనే సరఫరా చేయాలని ఆదేశించడంపై ఉత్తమ్ కుమార్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు.
Date : 30-09-2025 - 9:23 IST -
#Telangana
Farmers: తెలంగాణ `వరి ధాన్యం` కర్నాటక కొనుగోలు
వరి ధాన్యం కొనుగోలుపై టీఆర్ఎస్, బీజేపీ చేస్తోన్న హడావుడి కారణంగా పలు జిల్లాల్లో ఉద్రిక్తత చోటుచేసుకుంది.
Date : 17-11-2021 - 4:54 IST