HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Telangana Bjp Silent On Modi Farmer Bill

Farm Bill : మోదీ నిర్ణయంపై టీ.బీజేపీ సైలెంట్..ఎందుకో తెలుసా?

రైతు చట్టాలపై మోదీ వెనక్కి తగ్గడంతో ఇన్ని రోజులు ఆ చట్టాలకు మద్దతు తెలిపినవారి పరిస్థితి ఇబ్బందిగా ఉందని చెప్పొచ్చు.

  • Author : Hashtag U Date : 20-11-2021 - 10:46 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt

రైతు చట్టాలపై మోదీ వెనక్కి తగ్గడంతో ఇన్ని రోజులు ఆ చట్టాలకు మద్దతు తెలిపినవారి పరిస్థితి ఇబ్బందిగా ఉందని చెప్పొచ్చు.రైతుల సమస్యపై తెలంగాణాలో గత పదిరోజులుగా బీజేపీ, టీఆర్ఎస్ పోటాపోటీగా విమర్శించుకుంటున్నాయి. రైతులను ఇబ్బంది పెట్టె ప్రభుత్వాలు మీవంటే మీవనివిమర్శించుకుంటున్నాయి.

తెలంగాణలోని వరి రైతుల సమస్యకు పరిష్కారం చూపకపోతే ఢిల్లీపై పోరాటం చేస్తామని, ఉత్తర భారతదేశంలో పోరాడుతున్న రైతులకు టీఆర్ఎస్ నాయకత్వం వహిస్తుందని కేసీఆర్ ప్రకటించిన వెంటనే మోదీ వెనక్కి తగ్గి చట్టాలను రద్దుచేస్తున్నామని ప్రకటించారని, ఈ క్రెడిట్ కేసీఆర్ దేనని టీఆర్ఎస్ నేతలు చెప్పుకుంటున్నారు.మోదీ నిర్ణయంపై బీజేపీ నేతలు మాత్రం నోరు మెదపడం లేదు. ఈ అంశంపై ఎవరు ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వకూడదని పార్టీ నేతలు నిర్ణయం తీసుకున్నారని సమాచారం. అంతేకాకుండా సోషల్ మీడియాలో గానీ, మీడియా చర్చల్లో గానీ ఎవరు పాల్గొనకూడదని కమలనాధులు అనుకున్నారట.

కానీ రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న ఇతర అంశాలైన డబుల్ బెడ్ రూమ్ ఇల్లు, నిరుద్యోగ భృతి, ఉద్యోగాల నోటిఫికేషన్లు తదితర అంశాలపై పోరాటాలు చేయాలని దానికి త్వరలోనే ఒక షెడ్యూల్ ఇస్తామని పార్టీ అగ్ర నేతలు క్యాడర్ కు చెప్పినట్టు సమాచారం.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • farm bill
  • pm modi

Related News

V.D. Satheesan Sworn In as Kerala CM

Kerala CM : నేడు ప్ర‌ధాని మోదీతో కేర‌ళ సీఎం భేటీ.. ప‌లు కీల‌క అంశాల‌పై చ‌ర్చ‌

కేరళ ముఖ్యమంత్రి వి.డి. సతీశన్ నేడు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలవనున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రధాని మోదీని ఆయ‌న తొలిసారి క‌ల‌వ‌నుండ‌టంతో దీనికి రాజకీయ ప్రాధాన్యత ఏర్పడింది. కేరళలో యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్) ప్రభుత్వం ఇటీవల అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఈ భేటీ ఆసక్తికరంగా మారింది. అధికారికంగా సమావేశ అజెండా వెల్లడి

    Latest News

    • Bengaluru : మటన్ పేరుతో బీఫ్ విక్రయం?.. బెంగళూరులో ఇద్దరు రెస్టారెంట్ యజమానుల అరెస్ట్

    • CONGRESS vs BRS : ప‌వ‌ర్ పాలిటిక్స్‌.. ఉచిత విద్యుత్‌పై రేవంత్ స‌వాల్‌కు బీఆర్ఎస్ సైలెంట్‌..?

    • IPL : ఆర్‌సీబీ అభిమానులకు ఉచిత మెట్రో ప్రయాణం.. ప్ర‌చారాన్ని ఖండిచిన బెంగళూరు మెట్రో రైల్ కార్పోరేష‌న్‌

    • Minister Komatireddy : మానవత్వం చాటుకున్న మంత్రి కోమటిరెడ్డి.. “భ‌విత ” బంగారు భ‌విష్య‌త్ కోసం అండ‌గా

    • TDP NRI : లాస్ ఏంజెల్స్ లో ఘనంగా ఎన్టీఆర్ జయంతి, మినీ మహానాడు వేడుకలు

    Trending News

      • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd