Telangana
-
Asaduddin Owaisi: ఆర్ఎస్ఎస్ చీఫ్ వ్యాఖ్యలపై అసదుద్దీన్ ఒవైసీ ఘాటైన విమర్శలు
Asaduddin Owaisi: హైదరాబాద్ దారుసలాంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భారతీయ మహిళల వ్యక్తిగత, కుటుంబ జీవితాలపై ఇలాంటి సూచనలు చేయడం పూర్తిగా అనవసరమని, ఇది మహిళలపై అదనపు భారం మోపే ప్రయత్నమని ఆయన వ్యాఖ్యానించారు.
Date : 30-08-2025 - 10:14 IST -
Urea : రైతులకు గుడ్ న్యూస్ తెలిపిన మంత్రి తుమ్మల
Urea : నేడు లేదా రేపు రాష్ట్రానికి 21 వేల టన్నుల యూరియా రానుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswara Rao) తెలిపారు
Date : 30-08-2025 - 7:50 IST -
Crop Loss: తెలంగాణ లో 2 లక్షల ఎకరాల్లో పంట నష్టం
Crop Loss: ముఖ్యంగా వాగుల పరివాహక ప్రాంతాలు, లోతట్టు పొలాలు నీటమునిగిపోవడంతో రైతుల కష్టం వృథా అవుతోంది. వరి, పత్తి, కంది, వేరుసెనగ వంటి ప్రధాన పంటలు ఎక్కువగా నష్టపోయాయి.
Date : 30-08-2025 - 7:36 IST -
TG Assembly Session : రేపటి నుంచి అసెంబ్లీ.. కేసీఆర్ వస్తారా?
TG Assembly Session : ఈ సమావేశాలకు కేసీఆర్ హాజరు కావడం ద్వారా ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెంచాలని బీఆర్ఎస్ భావిస్తోంది. రేపటి అసెంబ్లీ సమావేశాల మొదటి రోజున కేసీఆర్ వస్తారో లేదో అనేది రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తిని పెంచింది
Date : 29-08-2025 - 9:52 IST -
Anganwadi Buildings: భారీ వర్షాలకు అంగన్వాడీ భవనాలకు నష్టం.. మంత్రి సీతక్క కీలక ఆదేశాలు!
కొన్ని కేంద్రాల్లో వర్షపు నీరు లోపలికి రావడంతో బియ్యం, పప్పులు, నూనె, పాల డబ్బులు, స్టడీ మెటీరియల్ వంటి ముఖ్యమైన సరుకులు తడిసిపోయాయి. ఈ పరిస్థితిపై మంత్రి సీతక్క అధికారులకు కొన్ని ముఖ్యమైన ఆదేశాలు జారీ చేశారు.
Date : 29-08-2025 - 3:17 IST -
Milad-un-Nabi celebration : సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఒవైసీ సోదరులు..కీలక విజ్ఞప్తులు సమర్పణ
ముఖ్యంగా హైదరాబాద్ నగరంలోని ప్రముఖ మసీదులు, దర్గాలను విద్యుదీపాలతో అంగరంగ వైభవంగా అలంకరించేందుకు అవసరమైన విద్యుత్ సరఫరాను ఉచితంగా చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రజల భక్తి, విశ్వాసాలకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా పండుగ ఏర్పాట్లు జరగాలని వారు అభిప్రాయపడ్డారు.
Date : 29-08-2025 - 1:44 IST -
Lobo: యాంకర్ లోబోకు ఏడాది జైలు శిక్ష
Lobo: యాంకర్ లోబో అలియాస్ మహమ్మద్ ఖయ్యూమ్కు సంబంధించిన 2018 రోడ్డు ప్రమాద కేసులో కోర్టు కీలక తీర్పు వెలువరించింది. జనగామ కోర్టు ఆయనకు ఒక సంవత్సరం జైలు శిక్షతో పాటు రూ.12,500 జరిమానా విధించింది.
Date : 29-08-2025 - 12:52 IST -
Kukatpally Sahasra Case : కత్తిపోట్లకోపం.. కుందేలుపై ప్రేమ.. విచారణలో విస్మయం
Kukatpally Sahasra Case : పదేళ్ల బాలికను కేవలం ఒక చిన్న వివాదం కారణంగా అత్యంత క్రూరంగా 27 సార్లు కత్తిపోట్లు చేసి హత్య చేసిన నిందితుడు, ఆ హత్య చేసిన కొన్ని నిమిషాలకే తన పెంపుడు కుందేలుపై చూపిన ప్రేమ, జాలి పోలీసులనే షాక్కు గురిచేస్తోంది.
Date : 29-08-2025 - 11:56 IST -
HYDRA : అక్రమ కట్టడాల తొలగింపులో హైడ్రా కీలక పాత్ర: హైకోర్టు ప్రశంస
ప్రైవేట్ ప్రయోజనాల కంటే ప్రజా ప్రయోజనాలు ముఖ్యం. నగర నిర్మాణం, రోడ్ల అభివృద్ధి, ట్రాఫిక్ సౌకర్యం వంటి అంశాల్లో ప్రభుత్వం తీసుకునే చర్యలకు పూర్తి మద్దతు ఇవ్వాల్సిన అవసరం న్యాయవ్యవస్థపై ఉంది అని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. నగరంలో అభివృద్ధి పేరుతో అనుమతులు లేకుండా నిర్మిస్తున్న వాణిజ్య భవనాలు ప్రజల జీవితాలను ప్రమాదంలోకి నెట్టుతున్నాయని, వాటిపై ప్రభుత్వం, సంబంధిత స
Date : 29-08-2025 - 11:26 IST -
Beach in Hyderabad : నగరవాసులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్లోనే ఆర్టిఫిషియల్ బీచ్..
Beach in Hyderabad : భాగ్యనగర ప్రజలకు, పర్యాటకులకు ఓ సంతోషకరమైన శుభవార్త. ఇకపై సముద్రపు అలల సవ్వడి వినాలన్నా, ఇసుక తిన్నెలపై నడవాలన్నా ఆంధ్రప్రదేశ్, గోవా లేదా తమిళనాడు వంటి పొరుగు రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం లేదు.
Date : 29-08-2025 - 11:10 IST -
Kamareddy : NH-44పై 20 కి.మీ ట్రాఫిక్ జామ్..తీవ్ర ఇబ్బందులు పడుతున్న వాహనదారులు
Kamareddy : ఇది జమ్మూ-కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు విస్తరించి ఉన్న ప్రధాన రహదారి కావడంతో, సాధారణ రోజుల్లో కూడా వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుంది. రోడ్డు దెబ్బతినడం వల్ల పరిస్థితి మరింత దారుణంగా మారింది
Date : 29-08-2025 - 10:25 IST -
EC : గ్రామ పంచాయతీ ఎలక్షన్ ఓటరు డ్రాఫ్ట్ జాబితా రిలీజ్.. మీ పేరు ఉందా?
EC : అభ్యంతరాల పరిశీలన పూర్తయిన తర్వాత, సెప్టెంబర్ 2న తుది ఓటరు జాబితాను ప్రచురిస్తారు. ఈ తుది జాబితా ఆధారంగానే గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించబడతాయి
Date : 29-08-2025 - 8:00 IST -
Telangana Sports Hub Board : క్రీడా ప్రపంచానికి హైదరాబాద్ వేదిక కావాలి – సీఎం రేవంత్
Telangana Sports Hub Board : క్రీడా ప్రపంచానికి హైదరాబాద్ వేదిక కావాలని ఆకాంక్షించారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఏ పోటీలు నిర్వహించినా వాటిలో తెలంగాణకు చోటు కల్పించాలనే సంకల్పాన్ని వ్యక్తం చేశారు
Date : 28-08-2025 - 7:21 IST -
Pocharam Barrage : రికార్డు వరదను తట్టుకున్న 100 ఏళ్ల పోచారం బ్యారేజ్ ..అసలు సీక్రెట్ ఇదే !!
Pocharam Barrage : ఈ ప్రాజెక్ట్ సున్నపురాయి నిర్మాణంతో, 1.7 కిలోమీటర్ల పొడవు, 21 అడుగుల ఎత్తుతో బలమైన కట్టడంగా రూపుదిద్దుకుంది. 58 కిలోమీటర్ల ప్రధాన కాలువతో పాటు 73 డిస్ట్రిబ్యూటరీలు నిర్మించి రెండు జోన్లుగా విభజించారు
Date : 28-08-2025 - 6:53 IST -
Rain Effect : తెలంగాణలో భారీ వర్షాలు.. 36 రైళ్లు పూర్తిగా రద్దు
Rain Effect : మొత్తం 36 రైళ్లు పూర్తిగా రద్దవగా, 25 రైళ్ల మార్గాలను మార్చారు. అదనంగా 14 రైళ్లు పాక్షికంగా రద్దు చేసినట్లు రైల్వే అధికారులు ప్రకటించారు
Date : 28-08-2025 - 6:15 IST -
Urea Shortage Telangana : యూరియా ఇవ్వండి అంటూ కలెక్టర్ కాళ్లు మొక్కిన రైతు
Urea Shortage Telangana : గత బీఆర్ఎస్ పాలనలో రైతులు కాలర్ ఎగరేసి దర్జాగా పంటలు పండించారని, కానీ ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో మాత్రం యూరియా కోసం అధికారుల కాళ్లు పట్టుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని విమర్శలు వస్తున్నాయి
Date : 28-08-2025 - 6:04 IST -
KTR Visits Flood Affected Areas : తెలంగాణ ప్రజలు వరదల్లో..తెలంగాణ హెలికాఫ్టర్లు బీహార్ లో – కేటీఆర్
KTR Visits Flood Affected Areas : "రాష్ట్రం వరదలతో మునిగిపోతున్న వేళ, ప్రాణనష్టం, ఆస్తినష్టం, పంటల నష్టం ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవడం ముఖ్యమా? లేక ఒలింపిక్ ప్రణాళికలపై సమీక్ష ముఖ్యమా?" అని కేటీఆర్ ప్రశ్నించారు.
Date : 28-08-2025 - 5:42 IST -
Medigadda : మామా అల్లుళ్లు అతి తెలివితేటలతో మేడిగడ్డ , అన్నారం బ్యారేజిలను నిర్మించారు – సీఎం రేవంత్
Medigadda : కాళేశ్వరం ప్రాజెక్టుపై వేసిన కమిషన్ నివేదికను అసెంబ్లీలో చర్చించిన తర్వాతనే, ప్రభుత్వానికి ఒక స్పష్టత వస్తుందని, అప్పుడు వాటిని ఎలా రిపేరు చేయాలో లేదా పునర్నిర్మించాలో నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు
Date : 28-08-2025 - 5:21 IST -
Viral video : వరద ప్రాంతాల్లో పర్యటన..ఆప్యాయంగా పలకరించుకున్న కేటీఆర్, బండి సంజయ్
విభిన్న పార్టీకి చెందిన నేతల మధ్య ఇలాంటి మానవీయత జనాల్లో మంచి ముద్ర వేశాయి. ఈ వీడియోలో బండి సంజయ్, కేటీఆర్ మధ్య జరిగిన హృదయపూర్వక సంభాషణ ప్రజల్ని ఆకట్టుకుంటోంది. రాజకీయ విభేదాలు పక్కన పెట్టి, ప్రజల సంక్షేమం కోసం కలిసి పనిచేయాలన్న సందేశాన్ని ఈ సంఘటన ఇచ్చింది.
Date : 28-08-2025 - 4:12 IST -
KTR : భారీ వర్షాలతో అతలాకుతలమైన సిరిసిల్ల, కామారెడ్డి జిల్లాల్లో కేటీఆర్ పర్యటన
ఈ పర్యటనలో భాగంగా కేటీఆర్ నేరుగా వరద ప్రభావిత ప్రాంతాల్లోకి వెళ్లి, అక్కడి పరిస్థితులను పరిశీలించనున్నారు. ప్రజలతో ప్రత్యక్షంగా మాట్లాడి, వారి సమస్యలను అడిగి తెలుసుకుంటారు. వరదల వల్ల పంట నష్టం, ఇళ్లకు, ఆస్తులకు జరిగిన హానిపై ఆయా ప్రాంతాల ప్రజల నుండి సమాచారం తీసుకుని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే యోచనతో ఆయన పర్యటన చేపట్టారు.
Date : 28-08-2025 - 3:56 IST