Telangana
-
Vizag Steel : KCR ఖాతాలోకి విశాఖ! `కల్వకుంట్ల`తో అంతే.!
ఏపీలోకి ఎంట్రీ ఇవ్వడానికి విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ (Vizag Steel) అంశాన్ని లేవనెత్తారు.
Date : 13-04-2023 - 5:06 IST -
Telangana BJP :`బండి`పదవికి మూడింది.?ఆపరేషన్ `షా`
ఢిల్లీ బీజేపీ అధిష్టానం తెలంగాణ రాజకీయాలపై(Telangana BJP) దృష్టి పెట్టింది.
Date : 13-04-2023 - 3:56 IST -
MLC Kavitha: ఫేక్ చాట్ లతో దుష్ప్రచారం, సుఖేశ్ తో నాకెలాంటి పరిచయం లేదు!
నా మీద ఉద్దేశపూర్వకంగా కొన్ని మీడియా సంస్థలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని (MLC Kavitha) మండిపడ్డారు.
Date : 13-04-2023 - 3:09 IST -
Telangana Politics: కాంగ్రెస్ కు బిగ్ షాక్.. బీజేపీ గూటికి ఏలేటి!
ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి (Aleti Maheshwar Reddy) కాంగ్రెస్ పార్టీకి గుడ్బై చెప్పారు.
Date : 13-04-2023 - 2:46 IST -
KTR: చీమలపాడు అగ్ని ప్రమాద బాధితులకు కేటీఆర్ భరోసా!
చీమలపాడు అగ్నిప్రమాద బాధితులను మంత్రులు కేటీఆర్ (KTR(, పువ్వాడ అజయ్ కుమార్ పరామర్శించారు.
Date : 13-04-2023 - 12:04 IST -
KTR: చీమలపాడు బాధితులను పరామర్శించిన మంత్రి కేటీఆర్
ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలోని కారేపల్లి మండలం చీమలపాడులో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం వద్ద జరిగిన అగ్నిప్రమాద ఘటనపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.
Date : 13-04-2023 - 11:40 IST -
3 Killed : హైదరాబాద్ టోలీచౌకీలో విషాదం.. కరెంట్ షాక్ తగిలి ముగ్గురు మృతి
హైదరాబాద్ టోలీచౌకీలో విషాదం నెలకొంది. కరెంట్ షాక్ తగిలి ముగ్గురు యువకులు మృతి చెందారు. మృతులంతా ఒకే
Date : 13-04-2023 - 7:05 IST -
Harish Rao : ప్రత్యేక హోదా,విశాఖ ఉక్కు నినాదం! BRS స్కెచ్
ఏపీ ప్రజల మన్ననలు పొందడానికి బీఆర్ఎస్ (Harish Rao)అడుగులు వేస్తోంది.
Date : 12-04-2023 - 5:34 IST -
Bandi Sanjay: ఖమ్మం ప్రమాద ఘటనపై బండి సంజయ్ దిగ్బ్రాంతి…
ఖమ్మం జిల్లాలో చోటుచేసుకున్న ప్రమాద ఘటనపై తెలంగాణ బీజేపీ జాతీయ అధ్యక్షుడు బండి సంజయ్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనకు కారణమైన బీఆర్ఎస్ నేతలపై హత్యాయత్నం కేసులు
Date : 12-04-2023 - 5:11 IST -
MLC Kavitha: సుఖేష్ లీక్స్… కవిత చాటింగ్ వైరల్
మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయి ఢిల్లీ జైలులో ఉన్న సుఖేష్ చంద్రశేఖర్ మరో బాంబ్ పేల్చాడు. సీఎం కెసిఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవితతో తాను చేసిన చాటింగ్ ఇదేనంటూ మరోసారి సంచలనంగా మారాడు.
Date : 12-04-2023 - 3:44 IST -
RS Praveen Kumar: ఒకే రోజు మూడు పరీక్షలు ఎలా రాస్తారు: RS ప్రవీణ్ కుమార్
ఏప్రిల్ 30న జరగనున్న పోలీస్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ కమ్యూనికేషన్, జూనియర్ లైన్ మెన్ పరీక్షల నిర్వహణ
Date : 12-04-2023 - 3:01 IST -
Minister Harish : లోక్ సభతో ఏపీ,తెలంగాణ ఎన్నికలు ?
ఈడనే ఓటు నమోదు చేసుకోండి` ఏపీ సెటిలర్లకు మంత్రి హరీశ్ (Minister Harish) ఇచ్చిన దిశానిర్దేశం.
Date : 12-04-2023 - 2:42 IST -
Delhi Deals : సోనియా చెప్పింది నిజమైతే.. రేవంత్ ఔట్
జాతీయ పార్టీలకు ఢిల్లీ పీఠం(Delhi Deals) ముఖ్యం. అందుకే,
Date : 12-04-2023 - 1:46 IST -
BRS Meeting: బీఆర్ఎస్ ఆత్మీయ సభలో విషాదం…
తెలంగాణ అధికార పార్టీ బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళన సభలో అపశృతి చోటుచేసుకుంది. గ్యాస్ సిలిండర్ పేలి ఒకరు మృతి చెందగా... ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి
Date : 12-04-2023 - 1:33 IST -
Jana Reddy: టీ కాంగ్రెస్ నేత జానారెడ్డికి అస్వస్థత
టీ కాంగ్రెస్ నేత, సీనియర్ నాయకుడు జానారెడ్డి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఈ రోజు తెల్లవారుజామున జానారెడ్డికి ఛాతిలో నొప్పి రావడంతో
Date : 12-04-2023 - 12:03 IST -
Harish Rao: ఆంధ్ర ఓటర్లపై కన్నేసిన బీఆర్ఎస్
తెలంగాణాలో ఓటు బ్యాంకు పెంచుకునేందుకు బీఆర్ఎస్ విశ్వప్రయత్నాలు చేస్తుంది. ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కాయి
Date : 12-04-2023 - 11:23 IST -
Minister KTR : నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణకు ప్రభుత్వం కట్టుబడి ఉంది – మంత్రి కేటీఆర్
నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి కేటీఆర్ తెలిపారు. చక్కెర కర్మాగారాల
Date : 12-04-2023 - 8:36 IST -
Ssc Paper Leak: ఎస్ఎస్సీ పేపర్ లీక్ కేసులో మరో ముగ్గురికి బెయిల్ మంజూరు?
ఇటీవల తెలంగాణలో పదవ తరగతి పేపర్ లీకేజీ వ్యవహారం సంచలనం రేపిన సంగతి మనందరికీ తెలిసిందే. పదవ
Date : 11-04-2023 - 5:05 IST -
Telangana Pending Bills: పెండింగ్ బిల్లులపై సుప్రీంకు వివరణ ఇచ్చిన గవర్నర్
తెలంగాణ శాసనసభ ఆమోదించిన పెండింగ్ బిల్లులపై నేడు సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. ఈ మేరకు సుప్రీంకు వివరణ ఇచ్చారు ప్రభుత్వ న్యాయవాది
Date : 11-04-2023 - 2:42 IST -
Telangana Gurukuls: తెలంగాణ గురుకులాలు దేశానికే తలమానికం
సీఎం కేసీఆర్ గారి పాలనలో దళిత,గిరిజన విద్యార్థులకు పెద్దపీట. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ గురుకులాల్లో విద్య. పోస్టర్ లు లాంచ్ చేసిన మంత్రులు సత్యవతి రాథోడ్, కొప్పుల ఈశ్వర్.
Date : 11-04-2023 - 1:47 IST