Telangana
-
Ganesh Idol : చోరీ కేసులో కోర్టుకు వినాయకుడు
Ganesh Idol : గణేష్ చతుర్థి సమీపిస్తున్న తరుణంలో మెదక్ జిల్లాలో విగ్రహ చోరీ ఘటన సంచలనం రేపింది. గత నెల 27న అర్ధరాత్రి సమయంలో కొందరు యువకులు ట్రాలీ ఆటో సాయంతో వినాయకుడి విగ్రహాన్ని దొంగిలించారు.
Published Date - 01:26 PM, Sun - 3 August 25 -
T Congress : కాంగ్రెస్ పార్టీలో గ్రూపులపై మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు
T Congress : మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలు పార్టీకి ఉలిక్కిపడేలా చేశాయి. ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్లో కులాల, వర్గాల ఆధారంగా విభేదాలు తీవ్రంగా ఉన్నాయి
Published Date - 01:09 PM, Sun - 3 August 25 -
Ration Cards : రేషన్ కార్డుల తొలగింపుపై కేంద్రం సంచలన నిర్ణయం
Ration Cards : కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా రేషన్ కార్డుల జాబితా నుంచి అనర్హులను తొలగించేందుకు కఠిన చర్యలు చేపట్టింది. ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన (పీఎంజీకేఏవై) పథకం ద్వారా లబ్ధి పొందుతున్న వారిలో అర్హత లేని వారిని గుర్తించి, వారి కార్డులను రద్దు చేయాలని కేంద్రం రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది.
Published Date - 12:57 PM, Sun - 3 August 25 -
MLC Kavitha Fire: బీఆర్ఎస్కు కొరకరాని కొయ్యగా మారుతున్న కవిత.. పార్టీ కీలక నేతపై సంచలన ఆరోపణలు!
ఈ సమావేశంలో కవిత మరో ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టారు. బీఆర్ఎస్లో ఒక ముఖ్య నాయకుడు తన జాగృతి సంస్థలో కోవర్టులను పెట్టి సమాచారం సేకరిస్తున్నాడని ఆరోపించారు.
Published Date - 12:03 PM, Sun - 3 August 25 -
Shocking : మూఢనమ్మకాలకు బలైన గృహిణి.. “దేవుడి దగ్గరికి వెళ్తున్నా” అంటూ
Shocking : శాస్త్ర సాంకేతికత కొత్త శిఖరాలు అధిరోహిస్తున్న ఈ కాలంలోనూ మూఢనమ్మకాల పంజా ఇంకా విడవడం లేదు. అంతరిక్షం చేరి ప్రయోగాలు చేస్తున్న మహిళలు ఒక వైపు ఉంటే, మరో వైపు నమ్మకాల పేరుతో ప్రాణాలు త్యాగం చేసే ఘటనలు మన సమాజంలో ఇంకా చోటుచేసుకుంటున్నాయి.
Published Date - 11:17 AM, Sun - 3 August 25 -
Software Employees: హైదరాబాద్లోని ఐటీ ఉద్యోగులకు షాకింగ్ న్యూస్!
హైదరాబాద్లోని ఐటీ ఉద్యోగులకు సంబంధించిన ఆందోళన కలిగించే ఆరోగ్య సమస్యల గురించి కేంద్ర ఆరోగ్య మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ఇటీవల ఒక ప్రకటనలో వెల్లడించారు.
Published Date - 08:52 PM, Sat - 2 August 25 -
Criminal Case : మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ కేసు నమోదు
Criminal Case : మంత్రి కొండా సురేఖ(Konda Surekha)పై క్రిమినల్ కేసు (Criminal Case) నమోదు చేయాలని నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది
Published Date - 07:48 PM, Sat - 2 August 25 -
KTR : హస్తిన యాత్రలో రేవంత్ రెడ్డి అర్ధశతకం సాధించారు
KTR : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తరచూ ఢిల్లీ పర్యటనలు చేయడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.రామరావు (కేటీఆర్) ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Published Date - 12:38 PM, Sat - 2 August 25 -
GHMC : హైదరాబాద్ వాసులకు గుడ్న్యూస్ చెప్పిన జీహెచ్ఎంసీ
GHMC : నగర పరిశుభ్రతను మెరుగుపరచడం, భవన నిర్మాణ వ్యర్థాలు , చెత్త తొలగింపులో వేగం పెంచడం లక్ష్యంగా కొత్త సాంకేతిక సదుపాయాన్ని ప్రవేశపెట్టింది.
Published Date - 11:41 AM, Sat - 2 August 25 -
Telangana Politics : ఆగస్టు 4న తెలంగాణలో ఏంజరగబోతుంది..?
Telangana Politics : ఈ నివేదిక సారాంశాన్ని కమిషన్ ఆగస్టు 4న రాష్ట్ర కేబినెట్కు సమర్పించనుంది. అదే రోజున కేబినెట్ సమావేశమై కాళేశ్వరం నివేదికపై చర్చించనుంది
Published Date - 07:14 AM, Sat - 2 August 25 -
Sigachi Factory : సిగాచీ ఫ్యాక్టరీ కేసు స్పీడ్ చేయాలంటూ కోర్ట్ ఆదేశాలు
Sigachi Factory : ఈ పేలుడు ఘటనపై కేసు విచారణను వేగవంతం చేసి, బాధ్యులైన వారిని తక్షణమే అరెస్టు చేయాలని పిటిషనర్ కోరారు. ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని, కార్మికుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
Published Date - 12:53 PM, Fri - 1 August 25 -
Revanth Reddy : తెలంగాణ హైకోర్టులో సీఎం రేవంత్రెడ్డికి ఊరట
బీజేపీ నేత కాసం వెంకటేశ్వర్లు, నాంపల్లి స్పెషల్ కోర్టులో ఒక ఫిర్యాదు పిటిషన్ దాఖలు చేశారు. రిజర్వేషన్ల వ్యవస్థపై సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన వ్యాఖ్యలు కొన్ని వర్గాలను గాయపరిచేలా ఉన్నాయని పేర్కొంటూ కేసు పెట్టారు. అయితే, ఈ ఫిర్యాదు రాజకీయ ఉద్దేశ్యంతో పెట్టారని ఆరోపిస్తూ, సీఎం రేవంత్ హైకోర్టును ఆశ్రయించారు.
Published Date - 11:48 AM, Fri - 1 August 25 -
Golconda : రూ.100కోట్లతో గోల్కొండ రోప్వే ప్రతిపాదనలు
ఈ రెండు ప్రాంతాల మధ్య రాకపోకలను మరింత సులభతరం చేసి, పర్యాటకులకు ప్రత్యేకమైన అనుభూతి కలిగించేందుకు రోప్వే ఏర్పాటు చేయాలని హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ (HMDA) నిర్ణయించింది.
Published Date - 11:13 AM, Fri - 1 August 25 -
Telangana BRS MLA Defection Case : తెలంగాణ లో మరోసారి ఎన్నికలు..? నిజమేనా..?
Telangana BRS MLA Defection Case : సుప్రీంకోర్టు నేరుగా అనర్హతా వేటు వేయడానికి నిరాకరించినప్పటికీ, స్పీకర్ 90 రోజుల్లో నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది.
Published Date - 10:16 PM, Thu - 31 July 25 -
KTR : సత్యమేవ జయతే ..ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించిన కేటీఆర్
సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా తీర్పులో, పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల అనర్హత విషయంలో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ మూడు నెలల లోపు నిర్ణయం తీసుకోవాలని స్పష్టంగా పేర్కొంది. ఈ తీర్పుపై స్పందించిన కేటీఆర్ భారత ప్రజాస్వామ్యాన్ని కాపాడిన తీర్పు ఇది. న్యాయస్థానం తీర్పును గౌరవిస్తున్నాం.
Published Date - 02:09 PM, Thu - 31 July 25 -
BRS MLA Defection Case : సుప్రీంకోర్టు డెడ్ లైన్ పై స్పందించిన స్పీకర్
BRS MLA Defection Case : పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హతల పిటిషన్లపై అక్టోబర్ 31లోగా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్కు డెడ్లైన్ విధించింది. దీంతో స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది
Published Date - 01:39 PM, Thu - 31 July 25 -
kaleshwaram commission : కాళేశ్వరం కమిషన్ విచారణ నివేదిక ప్రభుత్వానికి సమర్పణ
అనంతరం రాహుల్ బొజ్జా సచివాలయానికి బయల్దేరి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ.శాంతికుమార్ రామకృష్ణారావుకు నివేదికను అందించనున్నారు. ఈ కమిషన్ను 2024 మార్చి 14న తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మాజీ సుప్రీం కోర్టు న్యాయమూర్తి, భారతదేశపు తొలి లోక్పాల్గా సేవలందించిన జస్టిస్ పీనాకి చంద్ర ఘోష్ ఆధ్వర్యంలో విచారణ సాగింది.
Published Date - 12:42 PM, Thu - 31 July 25 -
Telangana : పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంకోర్టు కీలక తీర్పు
ఈ వ్యవహారంలో న్యాయస్థానమే అనర్హతపై తుది నిర్ణయం తీసుకోవాలన్న విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తిరస్కరించింది. అపరేషన్ సక్సెస్... పేషెంట్ డెడ్ అన్న పరిస్థితి రాజకీయ వ్యవస్థలో ఉండకూడదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ప్రజా ప్రతినిధుల మార్పిడి వ్యవహారాన్ని వ్యవస్థాపిత ప్రజాస్వామ్యానికి భంగం కలిగించే అంశంగా పేర్కొంది.
Published Date - 11:27 AM, Thu - 31 July 25 -
Rains : ఇక వర్షాలు లేనట్లేనా..? Skymet అంచనాతో ఖంగారుపడుతున్న రైతులు
Rains : దేశంలో రుతుపవన విరామం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. ఈ ప్రకటన ఇప్పటికే వర్షాభావ పరిస్థితులతో సతమతమవుతున్న రైతుల్లో మరింత కంగారు పుట్టిస్తోంది
Published Date - 09:53 AM, Thu - 31 July 25 -
Janahita Padayatra : నేటి నుంచి కాంగ్రెస్ ‘జనహిత’ పాదయాత్ర
Janahita Padayatra : ఈ పాదయాత్ర పరిగి నియోజకవర్గం నుంచి ప్రారంభమై ఆగస్టు 4వ తేదీ వరకు కొనసాగనుంది. ఈ యాత్రలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మీనాక్షి కూడా పాల్గొంటారని మహేశ్ గౌడ్ తెలిపారు
Published Date - 09:38 AM, Thu - 31 July 25