HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Ktr Is Angry With The Police

KTR : పోలీసులపై కేటీఆర్ ఆగ్రహం

KTR : రోడ్డు వద్దే మాట్లాడుతానన్న కేటీఆర్‌ను పోలీసులు మీడియా పాయింట్‌కి వెళ్లమని సూచించారు

  • Author : Sudheer Date : 09-01-2025 - 5:42 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ktr Fire On Police
Ktr Fire On Police

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR), ఏసీబీ విచారణ ముగిసిన (ACB investigation is over) అనంతరం జర్నలిస్టులతో మాట్లాడే ప్రయత్నంలో పోలీసుల ఆంక్షలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డు వద్దే మాట్లాడుతానన్న కేటీఆర్‌ను పోలీసులు మీడియా పాయింట్‌కి వెళ్లమని సూచించారు. కేటీఆర్ కారు నుంచే మీడియాతో మాట్లాడారు. ఈ సమయంలో పోలీసులు ఆయన్ను అడ్డుకున్నారు. రోడ్డుపై వద్దని, మీడియా పాయింట్లో మాట్లాడుకోవాలని సూచించారు. దీంతో ఆయన పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మీడియా పాయింట్ ఎక్కడుంది? మీడియాపై ఎందుకు దాడి చేస్తున్నారు. ఇక్కడ మాట్లాడితే ప్రాబ్లం ఏముంది?’ అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అనంతరం అక్కడి నుండి వెళ్లిపోయారు.

ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో ఆరోపణలపై కేటీఆర్‌ను ఏసీబీ దాదాపు ఆరున్నర గంటల పాటు విచారించింది. ఈ విచారణ సాయంత్రం 5 గంటలకు ముగిసింది. కేటీఆర్ తన లాయర్ రామచంద్రరావుతో కలిసి విచారణకు హాజరయ్యారు. అధికారులు సీఎం రేవంత్ రెడ్డి రాసిచ్చిన నాలుగైదు ప్ర‌శ్న‌ల‌ను న‌ల‌భై ర‌కాలుగా అడిగార‌ని, కొత్త‌గా అడిగిందేమీ లేద‌ని , వారు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాదానాలు చెప్పినట్లు పేర్కొన్నారు.

Read Also : Mohammed Shami: మ‌రోసారి బౌలింగ్‌లో రెచ్చిపోయిన టీమిండియా ఫాస్ట్ బౌల‌ర్ ష‌మీ


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ACB Investigation
  • e formula case
  • ktr
  • police

Related News

Phone Tapping Santhosh

ఫోన్ ట్యాపింగ్ కేసు : ఎవరు సాక్షి ? ఎవరు దోషి? సిట్ ఎవర్ని అరెస్ట్ చేయబోతుంది ?

సాక్షులా? నిందితులా? అనే సందేహం ప్రజల్లో బలంగా ఉంది. ప్రస్తుతానికి విచారణకు హాజరవుతున్న రాజకీయ నేతలను సిట్ ప్రాథమికంగా 'సాక్షులు' గానే పరిగణిస్తున్నట్లు తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎవరి ఆదేశాల మేరకు జరిగింది? సేకరించిన సమాచారాన్ని ఎక్కడ నిక్షిప్తం చేశారు? అనే విషయాలపై స్పష్టత కోసం వీరిని ప్రశ్నిస్తున్నారు

    Latest News

    • అండర్-19 వరల్డ్ కప్ 2026.. పాకిస్తాన్‌పై భారత్ ఘనవిజయం!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరించిన పాకిస్తాన్!

    • బ‌డ్జెట్ 2026.. ఏయే రంగాల‌కు ఎంత బ‌డ్జెట్?!

    • ‘రేర్ ఎర్త్ కారిడార్’.. ఈ 4 రాష్ట్రాలనే ఎందుకు ఎంచుకున్నారు?

    • బడ్జెట్ 2026.. భారత్‌ను గ్లోబల్ డేటా & AI హబ్‌గా మార్చే దిశగా అడుగులు!

    Trending News

      • విరాట్ రికార్డును సమం చేసిన సూర్య‌కుమార్ యాద‌వ్!

      • ఇన్వెస్టర్ల దెబ్బ..కుప్ప‌కూలిన బంగారం, వెండి ధ‌ర‌లు. ఇంకా తగ్గనున్నాయా.?

      • పెరుగుట విరుగుట కొరకే! అనేది బంగారం ధరలకు సరిగ్గా సరిపోతుంది !!

      • అజిత్ పవార్ హఠాన్మరణం.. మహారాష్ట్ర త‌దుప‌రి డిప్యూటీ సీఎం ఎవ‌రు?

      • విరాట్ కోహ్లీ అభిమానుల‌కు గుడ్ న్యూస్‌.. కింగ్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ పునరుద్ధరణ!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd