HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Kcr All Schemes Turns In To Scams Says Ys Sharmila

Telangana Politics: కేసీఆర్ స్కీంలన్నీ స్కాములే

అర్హుల పొట్ట కొట్టు, బందిపోట్లకు పెట్టు అంటూ షర్మిల చేసిన ట్వీట్ రాజకీయంగా చర్చనీయాంశమైంది. గత కొంతకాలంగా సీఎం కెసిఆర్ పై ఆరోపణలు చేస్తున్న షర్మిల మరోసారి తీవ్రస్థాయిలో మండిపడ్డారు

  • By Praveen Aluthuru Published Date - 05:09 PM, Sat - 15 July 23
  • daily-hunt
Telangana Debt
New Web Story Copy 2023 07 13t154512.259

Telangana Politics: అర్హుల పొట్ట కొట్టు, బందిపోట్లకు పెట్టు అంటూ షర్మిల చేసిన ట్వీట్ రాజకీయంగా చర్చనీయాంశమైంది. గత కొంతకాలంగా సీఎం కెసిఆర్ పై ఆరోపణలు చేస్తున్న షర్మిల మరోసారి తీవ్రస్థాయిలో మండిపడ్డారు వైఎస్ఆర్టీపి చీఫ్ వైఎస్ షర్మిల. పేదలకు దక్కాల్సిన స్కీంలన్నీ బిఆర్ఎస్ దొంగల పాలవుతున్నాయి అంటూ ధ్వజమెత్తారు. డబుల్ బెడ్ రూం ఇండ్ల నుంచి దళిత బంధు వరకు అన్నీ అక్రమాలే జరుగుతున్నాయని ఆరోపించింది.

ప్రభుత్వం అమలు చేస్తున్న అన్నింట్లో బందిపోట్ల దోపిడీలే ఉన్నారంటూ మండిపడింది. ఏ పథకం పేదలకు అందలే.. లబ్ధి చేకూరిందల్లా దొరగారి అనుయాయులకే. 9 ఏళ్లుగా ఊరించి ఊరించి ఇచ్చిన అరకొర 4 లక్షల పోడుపట్టాలను సైతం కేసీఆర్ అండ్ కో వదిలిపెట్టలే. గిరిజనులకు దక్కాల్సిన భూముల్లో అక్రమాలకు పాల్పడటం సిగ్గుచేటు అంటూ తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించారు వైఎస్ షర్మిల.

అర్హులను పక్కననెట్టి డబ్బులు ముట్టజెప్పిన వారికే పోడు పట్టాలు ఇవ్వడం కేసీఆర్ అండ్ బ్యాచ్ కే చెల్లింది. గిరిజనుల స్థానంలో బీఆర్ఎస్ లీడర్లు, ప్రభుత్వ ఉద్యోగులు పోడు పట్టాలు పొందడం దొరగారి పాలన దక్షతకు నిదర్శనం. YSR తెలంగాణ పార్టీ కేసీఆర్ ను డిమాండ్ చేస్తోంది… పోడు పట్టాల పంపిణీలో మీ డొల్లతనం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. మీరు పంచిన 4 లక్షల ఎకరాల్లో పట్టాలు ఎంతమంది అర్హులకు ఇచ్చారు? ఎంతమంది అనర్హులకు కట్టబెట్టారు? ప్రభుత్వ ఉద్యోగులకు పట్టాలు ఇవ్వడం ఏంటి? గిరిజనులకు బదులు గిరిజనేతరులకు ఎలా పట్టాలు ఇచ్చారు? పట్టాల కోసం దరఖాస్తు పెట్టని వాళ్లకు ఎలా పట్టాలు ముట్టజెప్పారు? వెంటనే ఒక విచారణ కమిటీ వేసి పూర్తిస్థాయి దర్యాప్తు జరపాలని డిమాండ్ చేస్తున్నామని పేర్కొన్నారు

Read More: Volunteer System: వాలంటీర్ వ్యవస్థను పవన్ రద్దు చేస్తారా?


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • kcr
  • scam
  • schemes
  • telangana politics
  • ys sharmila

Related News

    Latest News

    • Silver Price : దీపావళి తర్వాత సిల్వర్ రేట్ తగ్గుతుందా?

    • AI Vizag : AIకు ఏపీ తొలి గమ్యస్థానంగా మారనుంది – మోదీ

    • Fake Votes : కేటీఆర్ చెప్పింది అంత అబద్దమే..దొంగ ఓట్లు సృష్టిచిందే బిఆర్ఎస్ పార్టీ

    • Telangana Cabinet Meeting : క్యాబినెట్ సమావేశానికి కొండా సురేఖ గైర్హాజరు

    • ‎Tooth Pain: పంటి నొప్పిని భరించలేక పోతున్నారా.. అయితే ఇది పెడితే క్షణాల్లో నొప్పి మాయం!

    Trending News

      • Chandrababu : కర్నూలు : ”సూపర్ జీఎస్టీ- సూపర్ సేవింగ్స్” బహిరంగ సభలో సీఎం చంద్రబాబు ప్రసంగం

      • Infosys : ఉద్యోగులకు ఇన్ఫోసిస్ అదిరిపోయే శుభవార్త..!

      • PM Modi AP Tour LIVE: ప్రధాని మోదీ లైవ్ అప్డేట్స్

      • Sai Dharam Tej : మేన‌ల్లుడు సాయి దుర్గా తేజ్ బర్త్‌డే.. మామ ప‌వ‌న్ క‌ల్యాణ్ విషెస్

      • Nobel Peace Prize 2025 : డొనాల్డ్ ట్రంప్‌కు బిగ్ షాక్ ?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd