CM KCR: 2024లో కేంద్రంలో అధికారం మనదే…!!
2024లో కేంద్రంలో అధికారంలో మన ప్రభుత్వం ఉంటుందని జ్యోస్యం చెప్పారు తెలంగాణ సీఎం చెప్పారు.
- By hashtagu Published Date - 05:51 PM, Mon - 5 September 22
2024లో కేంద్రంలో అధికారంలో మన ప్రభుత్వం ఉంటుందని జ్యోస్యం చెప్పారు తెలంగాణ సీఎం చెప్పారు. ఇవాళ నిజామాబాద్ జిల్లాలో పర్యటించారు. ఎల్లమ్మగుట్టలోని కొత్తగా నిర్మించిన టీఆరెఎస్ పార్టీ కార్యాలయాన్ని సీఎం ప్రారంభించారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొనెందుకు మధ్యాహ్నం హెలికాఫ్టర్లో నిజామాబాద్ కు చేరుకున్నారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్ నుంచి రోడ్డు మార్గానా వెళ్లి పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు.
తెలంగాణతల్లి విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం పార్టీ ఆఫీసులో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నిజాబామాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనతరం ఏర్పాటు చేసిన సభలో సీఎం ప్రసంగించారు. 2024లో కేంద్రంలో మన ప్రభుత్వమే అధికారంలో ఉంటుందన్నారు. దేశంలోకి అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ మాదిరి వలే 24ఉచిత కరెంటును దేశమంతా ఇస్తామన్నారు. దేశ రాజకీయాల్లో టీఆర్ ఎస్ కూడా ప్రవేస్తుందని కీలక ప్రకటన చేశారు కేసీఆర్.
Related News
KCR: ప్రపంచ రాజకీయ పార్టీల చరిత్రలోనే బిఆర్ఎస్ ది ప్రత్యేక స్థానం: కేసీఆర్
KCR: దశాబ్దాల స్వరాష్ట్ర పోరాటాలను గమ్యానికిచేర్చిన తెలంగాణ అస్తిత్వ రాజకీయ పార్టీ భారత రాష్ట్ర సమితి (నాటి తెలంగాణ రాష్ట్ర సమితి) వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా పార్టీ శ్రేణులకు, రాష్ట్ర ప్రజలకు, పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. త్యాగాల పునాదుల మీద పుట్టిన పార్టీ ప్రత్యేక రాష్ట్ర సాధన గమ్యాన్ని ముద్దాడి ,పదేళ్ల పాలనలో ప్రజలకు అద్భుతమైన ప�