HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Telangana
  • >Governor Dr Tamilisai Meets Pm Modi Discusses Issues In Telangana

Tamilisai Meets Modi: మోడీ చేతికి ‘కేసీఆర్’ చిట్టా!

రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ బుధవారం దేశ రాజధానిలో ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు.

  • By Balu J Published Date - 02:17 PM, Wed - 6 April 22
  • daily-hunt
Tamilisi
Tamilisi

రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ బుధవారం దేశ రాజధానిలో ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై చర్చించేందుకు ఢిల్లీకి రావాల్సిందిగా గవర్నర్‌ను కేంద్రమంత్రి కోరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలోని పలు అంశాలపై గవర్నర్‌ చర్చించినట్లు తెలుస్తోంది. వరి కొనుగోళ్ల విషయమంపై కేంద్ర, రాష్ట్రాల మధ్య ఆందోళన కొనసాగుతున్న నేపథ్యంలో గవర్నర్ తమిళిసై మోడీతో భేటీ కావడంతో మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. గిరిజనులను కలిసేందుకు అడవుల్లోకి వెళ్లి కొన్ని గ్రామాలను దత్తత తీసుకున్నందుకు ప్రధాని మోదీ తనను అభినందించారని ఆమె అన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘించిన ప్రోటోకాల్‌ ఇష్యూ గురించి కూడా ఆమె ప్రధానికి తెలియజేసినట్లు తెలుస్తోంది. వివిధ సందర్భాల్లో తనకు ఎదురైన అవమానాలను ప్రధాని మోదీకి వివరించినట్లు సమాచారం. ప్రభుత్వం చేసిన అవమానాన్ని గవర్నర్ కార్యాలయానికే వదిలేస్తున్నానని తమిళిసై స్పష్టం చేశారు.

గవర్నర్లు మారవచ్చు.. కానీ గవర్నర్ కార్యాలయాన్ని, రాజ్యాంగాన్ని గౌరవించాలని తమిళిసై గుర్తు చేశారు. గవర్నర్ ప్రసంగంపై ఆమె స్పందిస్తూ.. శాసనసభలో ప్రసంగించేందుకు ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధిపై నివేదిక పంపలేదన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులతో బహిరంగ చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని గవర్నర్ తెలిపారు. తనకు ఎవరితోనూ విభేదాలు లేవని, తెలంగాణ ప్రజల కోసం పని చేయడం తనకు ఎప్పుడూ ఇష్టమని గవర్నర్ చెప్పారు. వరంగల్, యాదాద్రి ఆలయ పర్యటనలో ప్రభుత్వ అధికారులు ఎవరైనా గైర్హాజరైతే గవర్నర్ చర్యలు తీసుకోవచ్చని విషయమై కూడా  రియాక్ట్ అయ్యారు. ఇక తెలంగాణలో డ్రగ్స్‌ వ్యాప్తిపై కూడా గవర్నర్‌ నివేదిక సమర్పించనున్నారు.

రాజ్‌భవన్‌లో ఉగాది వేడుకల రోజున కూడా ముఖ్యమంత్రి లేదా ప్రభుత్వ ప్రతినిధి ఎవరూ కార్యక్రమానికి హాజరు కాలేదని గుర్తుచేసుకోవచ్చు. గవర్నర్ తన ప్రసంగంలో హాజరైన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. పునరుద్ధరించిన యాదాద్రి ఆలయాన్ని సందర్శించేందుకు తమిళిసై వెళ్లగా, అక్కడ ఆలయ ఈవో కూడా లేరు. అదేవిధంగా రాజ్‌భవన్‌లో జరిగిన గణతంత్ర వేడుకలకు ముఖ్యమంత్రి, మంత్రులు హాజరుకాలేదు. ఇవే కాకుండా.. బడ్జెట్ సమావేశాల మొదటి రోజున రాష్ట్ర అసెంబ్లీ ఉభయ సభలకు గవర్నర్ చేసే సంప్రదాయ ప్రసంగాన్ని రద్దు చేయడంతో సహా ప్రోటోకాల్ సమస్య, వరి కొనుగోలుపై కేంద్ర మంత్రులు క్లారిటీ ఇచ్చినా.. టీఆర్‌ఎస్ ఎంపీలు పదే పదే వరి సమస్యను లేవనెత్తుతున్న తీరుపై కేంద్రం అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో తమిళిసై మోడీతో ప్రత్యేక సమావేశం కావడం పట్ల ఆసక్తిరేపుతోంది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cm kcr
  • governor tamilisai
  • pm modi
  • telangana

Related News

Tensions in India-US relations: Modi absent from UN meetings!

PM Modi : భారత్‌–అమెరికా సంబంధాల్లో ఉద్రిక్తతలు : ఐరాస సమావేశాలకు మోడీ గైర్హాజరు!

అందులో భాగంగా, సెప్టెంబరు 9 నుంచి ప్రారంభం కానున్న ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ (UNGA) సమావేశాలకు భారత ప్రధాని నరేంద్ర మోడీ హాజరుకాకపోవచ్చని సమాచారం. ఇది UNGA 80వ సెషన్‌గా జరుగుతోంది. ఈ సమావేశాల్లో 23 నుంచి 29 తేదీల మధ్య ప్రపంచ దేశాధినేతల అత్యున్నత స్థాయి చర్చలు జరుగుతాయి.

  • Heavy Rains

    Alert : 13న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు!

  • Hyderabad

    Hyderabad: గ్రేటర్‌లో నిమజ్జనానికి సర్వం సన్నద్ధం!

  • Harish Rao

    Harish Rao: లండ‌న్‌లో జ‌రిగిన మీట్ అండ్ గ్రీట్ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న హ‌రీష్ రావు!

  • New direction for Telangana education system: CM Revanth Reddy

    Telangana : తెలంగాణ విద్యావ్యవస్థకు కొత్త దిశ : సీఎం రేవంత్‌రెడ్డి

Latest News

  • India – US : దిగొచ్చిన ట్రంప్..ఇక భారత్-అమెరికా వైరం ముగిసినట్లేనా?

  • Shreyas Iyer: ఆసియా క‌ప్‌కు ముందు టీమిండియా కెప్టెన్‌గా అయ్య‌ర్‌!

  • Canada : ఖలిస్థానీ ఉగ్రవాదులకు కెనడా నుంచే నిధుల సరఫరా: కెనడా నివేదికలో వెల్లడి..!

  • ‘Mahindra’ Bumper offer : కార్లు కొనే వారికి ‘మహీంద్రా’ బంపరాఫర్

  • Delhi : తీహార్‌ జైలును పరిశీలించిన బ్రిటన్‌ అధికారులు.. భారత్‌కు నీరవ్ మోదీ, మాల్యాను అప్పగిస్తారా..?!

Trending News

    • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd