HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Central Minister Kishan Reddy Warns To Cm Kcr

kishan Reddy : ధర్నాలు చేస్తాం, నాలుకలు చీరేస్తామంటే భయపడేదే లేదు!

హుజురాబాద్ ఉప ఎన్నిక ముగిసింది. ఇక తెలంగాణలో పాలిటికల్ హీట్ తగ్గినట్టేనని భావించారు. కానీ ఉప ఎన్నిక ముగిసిన తర్వాతనే రాజకీయాలు మరింత వేడెక్కాయని చెప్పక తప్పదు.

  • Author : Balu J Date : 09-11-2021 - 3:09 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt

హుజురాబాద్ ఉప ఎన్నిక ముగిసింది. ఇక తెలంగాణలో పాలిటికల్ హీట్ తగ్గినట్టేనని భావించారు. కానీ ఉప ఎన్నిక ముగిసిన తర్వాతనే రాజకీయాలు మరింత వేడెక్కాయని చెప్పక తప్పదు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు సార్లు మీడియా ముందుకురావడం, బీజేపీని లక్ష్యంగా చేసుకొని వార్నింగ్ ఇవ్వడం, బీజేపీ నాయకులు కూడా ఎదురుదాడికి దిగడం లాంటివన్నీ హాట్ టాపిక్ గా మారాయి. తాజాగా కేంద్రమంత్రి, బీజేపీ సీనియర్ నేత కిషన్ రెడ్డి మీడియా ముందుకొచ్చి కేసీఆర్ కు గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే ఎంతోమంది రైతులు నష్టపోయారని, పంజాబ్ తర్వాత తెలంగాణలోనే వడ్లు ఎక్కువగా కేంద్రం కొనుగులు చేసిందని కిషన్ రెడ్డి తెలిపారు. 2014లో మోదీ ప్రభుత్వం రాక ముందు కేంద్ర ప్రభుత్వం తెలుగు రాష్ట్రాల్లో 64 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించింది. బీజేపీ ప్రభుత్వం 151 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరిస్తోందన్నారు. ప్రస్తుతం తెలంగాణలో 94 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరిస్తున్నట్లు కిషన్ రెడ్డి తెలిపారు. ధర్నాలు చేస్తే, నాలుకలు చీరుస్తామంటే భయపడేది లేదంటూ కిషన్ రెడ్డి స్పష్టంచేశారు. లేనిపోని మాటలు చెప్పి రైతులను తప్పుదోవపట్టించొద్దంటూ సూచించారు.

కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతాంగాన్ని ఆదుకోవడానికి యూపిఏ ప్రభుత్వంలో మూడు వేల కోట్ల రూపాయలు ఉన్న దాన్ని 26 వేల కోట్ల వరకు ఖర్చు పెట్టి బియ్యం కోనుగోలు చేస్తుందని ఆయన చెప్పారు. కాగా ఇది దేశంలోని పంజాబ్ రాష్ట్రం తర్వాత తెలంగాణలోనే అత్యధికంగా కొనుగులు చేస్తున్నామని చెప్పారు. ఇక ధర్నాలు చేస్తాం, నాలుకలు చీరేస్తామంటే భయపడే పరిస్థితి లేదని అన్నారు. ఇక చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని చెప్పారు. పెట్రోల్ డీజిల్‌పై పెంచిన ధరలతో ప్రజలపై భారం పడుతుందనే ఉద్దేశ్యంతోనే ట్యాక్సిలు తగ్గించామని అదే తరుణంలో ఆయా రాష్ట్రాలను కూడా కోంతమేర తగ్గించాలని కొరామని చెప్పారు. దీనికి ఇంత బాధ ఎందుకని అన్నారు. దీనికి కేంద్రం దోచుకుంటుందని ప్రచారం చేయడంపై ఆయన ఫైర్ అయ్యారు. ఈ క్రమంలోనే కేంద్రం ధరలు పెంచి ఫాం హౌజ్‌ల్లో దాచుకుంటున్నామని ఆయన ప్రశ్నించారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం కూడా 2015లో పెంచిన టాక్స్ ను ప్రస్థావించారు. ఇప్పటికైనా సానుకూలంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కోరారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cm kcr
  • kishanreddy
  • telangana politics

Related News

RS Praveen Kumar Challenges Bandi!

Bandi Sanjay: బండికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సవాల్!

బండి భగీరథ్‌ కేసు విషయంలో బండి సంజయ్‌ని ఉద్దేశించి బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ కేసు విషయంలో బండి సంజయ్ బాధితులను బెదిరించారని సంచలన వ్యాఖ్యలు చేశారు. బాధితులను ఎలాంటి బెదిరింపులకు గురి చేయలేదని బండి సంజయ్ హనుమాన్ గుడిలో ప్రమాణం చేయాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. బండి సంజయ్ నిజమైన హనుమాన్ భక్తుడైతే తన కొడుకును పోలీసులకు అప్పగ

  • Cm Revanth

    POCSO Case: బండి భ‌గీర‌థ్‌ కేసుపై సీఎం రేవంత్ సీరియస్

  • Ktr

    KTR: మాజీ మంత్రి కేటీఆర్‌పై క్రిమినల్ కేసు నమోదు..

Latest News

  • Vaastu Tips: పిచ్చుకలు ఇంట్లో గూడు కట్టాయా? అయితే వాస్తు శాస్త్రం ఏం చెబుతుందో తెలుసుకోండి..!!

  • YSRCP: దస్తగిరి హత్య కేసులో వైసీపీ నేతకు బిగుస్తున్న ఉచ్చు…..!!

  • Ghar Soap Ad Controversy: అలీ ఘర్ సబ్బు యాడ్‌ వివాదం

  • Petrol price: పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై ఆర్‌బీఐ గవర్నర్‌ షాకింగ్ కామెంట్స్

  • Nara Lokesh: ‘మేడ్ ఇన్ ఆంధ్ర ప్రదేశ్’.. మంత్రి నారా లోకేష్ ట్వీట్

Trending News

    • TVK విజయ్‌ అను నేను..

    • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

    • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

    • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

    • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd