HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Cases Are Against Those Who Have Posted Posts On Social Media To Hurt Sentiments

Social Media Posts: కామెంట్‌ చేస్తే కటకటాలే.. సోషల్ మీడియాతో జర జాగ్రత్త!

చేతిలో ఫోన్‌ ఉంది కదా అని సామాజిక మాధ్యమాల్లో చిన్న వ్యాఖ్య పెట్టారా? ఎవరో పెట్టిన పోస్టు మీకు నచ్చలేదన్న కారణంతో కాస్త

  • By Balu J Published Date - 01:10 PM, Fri - 23 September 22
  • daily-hunt
Social Media
Social Media

చేతిలో ఫోన్‌ ఉంది కదా అని సామాజిక మాధ్యమాల్లో చిన్న వ్యాఖ్య పెట్టారా? ఎవరో పెట్టిన పోస్టు మీకు నచ్చలేదన్న కారణంతో కాస్త కఠినంగా వ్యతిరేకించారా? పోలీసు కేసుల్లో ఇరుక్కునట్లే! ఇప్పటి వరకు సామాజిక మాధ్యమాల్లో మనోభావాలు దెబ్బతినేలా పోస్టులు పెట్టిన వారిపైనే కేసులు పెడుతూ వచ్చిన పోలీసులు ఇప్పుడు పోస్టుల కింద కామెంట్లు పెడుతున్న వారినీ వెంటాడుతున్నారు. ఐటీ చట్టంతోపాటు ఐపీసీ కింద కూడా కేసులు నమోదు చేసి అరెస్టు చేస్తున్నారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితుల నేపథ్యంలో డిజిటల్‌ పెట్రోలింగ్‌ను సైబర్‌ పోలీసులు ఉద్ధృతం చేశారు. గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ విషయంలోనూ ఇదే కారణంతో హైదరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులు ఐదుగురిపై కేసులు పెట్టారు.

పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే వారు, పాస్‌పోర్టులకు దరఖాస్తు చేసుకొనే వారు, విద్యార్థులు, యువత ఇటువంటి వాటిలో ఇరుక్కుంటే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. సంయమనం పాటించాలని స్పష్టం చేస్తున్నారు.సైబర్‌ పోలీసులు పలు చర్యలు తీసుకుంటున్నా సామాజిక మాధ్యమాల్లో అలజడి రేగుతోంది. ఈ నేపథ్యంలోనే సైబర్‌ గస్తీని మరింత ముమ్మరం చేశారు.

విద్వేషం పెంచేలా, వివాదాస్పద పోస్టులు పెడుతున్న వారిని, వాటిని షేర్‌ చేస్తున్న, స్పందించి అభ్యంతరకర కామెంట్లు పెడుతున్న వారిపై ‘సైబర్‌ పెట్రోలింగ్‌’ ద్వారా ఐటీ చట్టంతో పాటు.. 295ఎ, 153ఎ, 505, 506 తదితర నాన్‌బెయిలబుల్‌ సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తున్నారు. ఇలాంటి కేసుల్లో నేరం నిరూపితమైతే కనీసం రెండేళ్లకు తగ్గకుండా శిక్ష పడుతుంది. ఇప్పటికే కేసులు నమోదు చేసినా తీరు మార్చకోకుని వారిపై పీడీ యాక్టు ప్రయోగిస్తామని హైదరాబాద్‌ పోలీసులు తాజాగా హెచ్చరించారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • check posts
  • police case
  • sentiment
  • social media

Related News

    Latest News

    • ‎Bread Omelette: ఉదయం బ్రేక్ ఫాస్ట్ గా బ్రెడ్ ఆమ్లెట్ తింటున్నారా.. అయితే ఇది మీకోసమే!

    • ‎Yoga Asanas for Heart: గుండె జబ్బులను దూరం చేసే యోగాసనాలు.. సింపుల్ గా ఇంట్లోనే వేయండిలా!

    • ‎Chicken Bone: చికెన్ ఎముకలు తింటున్నారా.. అయితే ఈ విషయం తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

    • ‎Karthika Masam: కార్తీకమాసంలో ఇంట్లో ఈ పరిహారాలు పూజలు పాటిస్తే చాలు.. అంతా శుభమే!

    • ‎Vasthu Tips: వాస్తు ప్రకారం దీపావళి రోజు ఈ విధంగా చేస్తే చాలు.. లక్ష్మి ఇంటికి నడుస్తూ రావాల్సిందే!

    Trending News

      • RCB For Sale: ఆర్సీబీని కొనుగోలు చేయ‌నున్న అదానీ గ్రూప్‌?!

      • Diwali: దీపావ‌ళి రోజు ప‌టాకులు కాల్చుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

      • Gold Prices: 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 1.35 ల‌క్ష‌లు?!

      • Tamil Nadu : హిందీ హోర్డింగులు, సినిమాలు, పాటలు బ్యాన్.. డీఎంకే “భాషా” సెంటిమెంట్‌

      • Rivaba Jadeja: గుజరాత్ మంత్రిగా టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd