HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Brs Tweet On It Company

IT Companies : తెలంగాణ కంపెనీలపై ఏపీ గురి .. మొద్దు నిద్రపోతున్న కాంగ్రెస్ ప్రభుత్వం – బిఆర్ఎస్

రేవంత్ రెడ్డి అసమర్థతను ఆసరాగా తీసుకుని తెలంగాణలోని పరిశ్రమలు, కంపెనీలను తన్నుకుపోదామని చూస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

  • Author : Sudheer Date : 02-07-2024 - 12:24 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
It Compeny Cbn
It Compeny Cbn

ఏపీలో కూటమి అధికారంలోకి రావడం..సీఎం గా చంద్రబాబు (Chandrababu) బాధ్యతలు చేపట్టడం తో చాలామంది అనేక రకాలుగా మాట్లాడుకుంటున్నారు. ముఖ్యంగా తెలంగాణ ఐటీ ఉద్యోగుల్లో ఆందోళన పెరుగుతుంది. హైదరాబాద్ లో ఐటీని డెవలప్ చేసింది..ఐటీ ని పరిచయం చేసింది చంద్రబాబు. ఇది ఎవర్ని అడిగిన చెపుతారు. చంద్రబాబు అప్పుడు తీసుకున్న నిర్ణయాలు , ఆలోచనలు ఈరోజు హైదరాబాద్ అంటే ఐటీ కి కేరాఫ్ గా మార్చేలా చేసింది. అలాంటి చంద్రబాబు ఇప్పుడు ఏపీలో మరోసారి సీఎం కావడం..రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నిలిపేందుకు తీసుకుంటున్న నిర్ణయాలు అందర్నీ ఆలోచనలో పడేస్తున్నాయి. రాష్ట్రం వదిలి పోయిన కంపెనీ లే కాదు రాష్ట్రానికి ఐటీ కంపెనీ లు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఆ మేరకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ క్రమంలో బిఆర్ఎస్ (BRS) పార్టీ సోషల్ మీడియా వేదికగా ఓ కీలక పోస్ట్ చేసింది. రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అసమర్థతను ఆసరాగా తీసుకుని తెలంగాణలోని పరిశ్రమలు, కంపెనీలను తన్నుకుపోదామని చూస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

ఇంత జరుగుతున్నా.. మొద్దు నిద్రపోతున్న కాంగ్రెస్ ప్రభుత్వం.

తెలంగాణకు శాపంలా మారిన రేవంత్ అసమర్థ పాలన..

అనుమతులొచ్చి పనులు ప్రారంభించని కంపెనీ లపై కన్నేసిన దాయాది రాష్ట్రం

విస్తరణ పేరుతో భారీ రాయితీలతో గాలం

ఐటీ కంపెనీలే ప్రధాన టార్గెట్

రేవంత్ ప్రభుత్వం ఇకనైన పాలనపై దృష్టి పెట్టకపోతే అంతే సంగతులు అంటూ పోస్ట్ చేసింది.

దీనికి కారణం కూడా ఉందని అంటున్నారు. తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు..సీఎం రేవంత్ రెడ్డి కి లేఖ రాసారు. ఇరు రాష్ట్రాల మధ్య కొనసాగుతున్న విభజన అంశాలను పరిష్కరించుకుందామని ఆ లేఖలో పేర్కొన్నారు. ఇందుకు ఈ నెల 6న హైదరాబాద్‌లో సమావేశమవుదామని తెలిపారు. రాష్ట్ర విభజన జరిగి పదేళ్లయినా చాలా సమస్యలు అలాగే ఉన్నాయని… ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ముఖాముఖి సమావేశాలతోనే ఇవి పరిష్కారమవుతాయని ఏపీ సీఎం ఆ లేఖలో పేర్కొన్నారు. రెండు రాష్ట్రాలు సహకారాన్ని పెంపొందించుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు.

” తెలంగాణ ముఖ్యమంత్రిగా మీరు చేస్తున్న విశేషమైన కృషికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. మీ అంకితభావం, నాయకత్వం తెలంగాణ ప్రగతికి, అభివృద్ధికి గణనీయంగా తోడ్పడుతాయి. తెలుగు మాట్లాడే రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల సుస్థిరమైన పురోగతి, శ్రేయస్సు కోసం పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. తెలుగు రాష్ట్రాల అభివృద్ధి, పురోగతికి మన నిబద్ధత, సహకారం ఎంతో కీలకం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి పదేళ్లు పూర్తయ్యాయి. పునర్వ్యవస్థీకరణ చట్టం నుంచి ఉత్పన్నమయ్యే సమస్యల గురించి అనేక చ

రేవంత్ రెడ్డి అసమర్థతను ఆసరాగా తీసుకుని తెలంగాణలోని పరిశ్రమలు, కంపెనీలను తన్నుకుపోదామని చూస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

ఇంత జరుగుతున్నా.. మొద్దు నిద్రపోతున్న కాంగ్రెస్ ప్రభుత్వం.

తెలంగాణకు శాపంలా మారిన రేవంత్ అసమర్థ పాలన.#CongressFailedTelangana pic.twitter.com/OaTevnrmlv

— BRS Party (@BRSparty) July 2, 2024

ర్చలు జరిగాయి. రెండు తెలుగు రాష్ట్రాల సంక్షేమం, పురోగతికి ఈ సమస్యలు పరిష్కారం కావాల్సి ఉంది.” అని చంద్రబాబు లేఖలో రాసుకొచ్చారు.

దీనికి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. దీని బట్టి చూస్తే ఈ నెల 6 న ఇరు సీఎంలు సమావేశం కానున్నట్లు తెలుస్తుంది. మరి బిఆర్ఎస్ ఆరోపిస్తున్నట్లు ఐటీ కంపెనీ లు ఆంధ్రకు తరలిపోతాయా..? ఆలా తరలిపోతుంటే సీఎం రేవంత్ చూస్తూ ఉంటాడా..? చూడాలి మరి ఏంజరుగుతుందో..!!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap
  • brs
  • chandrababu
  • CM Revanth Reddy
  • Hyderabad it company's

Related News

Kavitha Bc Bandh

కవిత దూకుడు, బిఆర్ఎస్ శ్రేణుల్లో చెమటలు

2028 అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తా , సీఎం గా గెలుస్తా అంటూ కవిత సవాళ్లు విసరడం , బిఆర్ఎస్ , కాంగ్రెస్ పార్టీలపై విమర్శలు , ఆరోపణలు చేయడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అంతే కాదు కవిత దూకుడు బిఆర్ఎస్ లో కొత్త టెన్షన్ మొదలైంది.

  • Lokesh Family Stars

    లోకేష్ కు ‘ఇంటివారితో’ పెద్ద కష్టమే వచ్చిపడింది !!

  • CM Revanth Leadership

    సీఎం రేవంత్ నాయ‌క‌త్వానికి బ్ర‌హ్మ‌ర‌థం!

  • CM Chandrababu Naidu participated in the Collectors' Conference on the second day

    విద్యలో జ్ఞానంతో పాటు విలువలు ముఖ్యం: కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు

  • Big announcement at 12 noon..Nara Lokesh's interesting post

    మధ్యాహ్నం 12 గంటలకు భారీ ప్రకటన..నారా లోకేశ్‌ ఆసక్తికర పోస్ట్‌

Latest News

  • అభిషేక్ శర్మ రికార్డు బద్దలు కొట్టిన పాండ్యా!

  • జ‌గ‌న్‌కు మంత్రి స‌వాల్‌.. పీపీపీ మోడల్ అక్రమమైతే జైలుకు పంపాల‌ని!

  • టీ20 ప్రపంచకప్ 2026.. శ్రీలంక‌కు కొత్త కెప్టెన్‌!

  • ప్యారడైజ్ మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్‌.. బిర్యానీ పాత్ర‌లో సంపూర్ణేష్ బాబు!

  • యంగ్ లుక్ తో అదరగొడుతున్న మెగాస్టార్ లేటెస్ట్ పిక్స్ బెస్ట్ డిజైన్ రూపొందిస్తే ఆదరిపోయే బహుమతి!

Trending News

    • 10 గ్రాముల బంగారం ధర రూ. 40 ల‌క్ష‌లా?!

    • ఆ కార్యక్రమంలో అవినీతి.. ప్రధాని మోదీపై జగన్ ఆరోపణలు!

    • అధిక ఐక్యూ ఉన్న వ్యక్తుల 5 ముఖ్యమైన అలవాట్లు ఇవే!

    • ఆర్‌బీఐ అన్‌లిమిటెడ్ నోట్లను ముద్రిస్తే ఏమ‌వుతుందో తెలుసా?

    • KPHB లులు మాల్‌లో నిధి అగర్వాల్‌కు చేదు అనుభవం

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd