HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Brs Attends Centres Meet After 2 5 Yrs

CM KCR: కేసీఆర్ లో మార్పు! అందుకేనా?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేసీఆర్ కనిపిస్తుంది. బీజేపీ విషయంలో ఆయన ఎందుకో వెనుకడుగు వేస్తున్నట్లు స్పష్టం అవుతుంది

  • Author : Praveen Aluthuru Date : 25-06-2023 - 10:23 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Rebelling Against Modi Is Kcr's Cleverness
Rebelling Against Modi Is Kcr's Cleverness

CM KCR: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేసీఆర్ లో ఒకింత మార్పు కనిపిస్తుంది. బీజేపీ విషయంలో ఆయన ఎందుకో వెనుకడుగు వేస్తున్నట్లు స్పష్టం అవుతుంది. రెండుళ్లుగా కేంద్రంపై పోరాడుతున్న కెసిఆర్ ఇప్పుడు కేంద్రంతో దోస్తీకి సిద్దమైనట్లు కనిపిస్తుంది. తాజాగా మంత్రి కేటీఆర్ ఢిల్లీ వెళ్లి కేంద్ర పెద్దలతో పలు భేటీలు అనుమానాలను రేకెత్తిస్తున్నాయి.

వాస్తవానికి మణిపూర్ పరిస్థితిపై కేంద్రం పలు రాష్ట్రాల నుంచి నేతలను ఆహ్వానించింది. ఈ సమావేశానికి భారత రాష్ట్ర సమితి తరపున సీనియర్ నాయకుడు మాజీ ఎంపీ బి.వినోద్ హాజరయ్యారు. గత రెండేళ్లుగా కేంద్రం పిలిచిన సమావేశాలకు కేసీఆర్, ఆయన పార్టీ దూరంగా ఉండడం కనిపించింది. కాగా పాట్నాలో 17 భాజపాయేతర పార్టీలు పిలిచిన సంయుక్త సమావేశం ముగిసిన ఒక రోజు తర్వాత, కేంద్రం ఆహ్వానం మేరకు ఆయన పార్టీ ఎంపీ వెళ్లడం చర్చకు దారి తీసింది. కొద్ది రోజుల క్రితం వరకు కేసీఆర్ స్వయంగా బీజేపీకి వ్యతిరేకంగా థర్డ్ ఫ్రంట్‌కు నాయకత్వం వహించినప్పటికీ, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో పాట్నాలో జరిగిన విపక్షాల సమావేశానికి సైతం ఆయన దూరంగా ఉన్నారు.

ఇక కేసీఆర్ తనయుడు, తెలంగాణ మంత్రి కెటి రామారావు రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో ఉన్న సందర్భంగా శుక్రవారం అంటే జూన్ 23న పాట్నాలో విపక్షాల సమావేశం జరుగుతోంది. ఆ సమయంలో ఆయన రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, హోంమంత్రి అమిత్‌షాతో సమావేశమయ్యారు. ఇదిలా ఉండగా కెసిఆర్ లో మార్పు కేవలం ఆయన వ్యక్తిగత కారణాలే కారణమని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. నిజానికి ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కాంలో కేసీఆర్ కూతురు కవిత పేరు తెరపైకి రావడంతో ఈడీ కవితను రెండు సార్లు ప్రశ్నించింది. కేసీఆర్ కుమార్తె కవిత పేరును కూడా చార్జిషీట్‌లో చేర్చారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో ఈ కార‌ణాల వ‌ల్ల కేసిఆర్ కేంద్రం వైపు మొగ్గు చూపిన‌ట్లు భావిస్తున్నారు. విశేషం ఏంటంటే.. ఏప్రిల్‌లో దాఖలు చేసిన చార్జిషీట్‌లో కవిత పేరును తొలగించారు.

Read More: Gold Bank India : గోల్డ్ బ్యాంక్ ఇండియా.. ఎందుకో తెలుసా ?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bjp
  • brs
  • cm kcr
  • Delhi liquor case
  • ED
  • kavitha
  • ktr
  • Manipur All-party Meet

Related News

Kcr Pm

కేసీఆర్ కామెంట్స్ కు కాంగ్రెస్ కౌంటర్

10 సంవత్సరాలు అధికారంలో ఉండి, ఆయన, ఆయన కుటుంబ సభ్యులు అధికారాన్ని ఆస్వాదించారు. అదే సమయంలో, తెలంగాణ రాష్ట్ర ఆదాయాలను అధికార దుర్వినియోగం చేసి, భారీ స్థాయిలో అవినీతి, కుంభకోణాలు చేశారు

  • Kcr Pm 3

    కేసీఆర్ ఇస్ బ్యాక్..కాకపోతే !!

  • Maharashtra Local Body

    మహారాష్ట్ర లోకల్ బాడీ ఎన్నికల్లో బీజేపీ విజయఢంకా

  • CM Revanth Reddy

    సోనియా వల్లే సూర్యుడు ఉదయిస్తున్నాడని చెబుతారేమో, రేవంత్ పై బీజేపీ కౌంటర్

  • Rahul Speech

    దేశ వ్యతిరేక శక్తులతో రాహుల్ కుమ్మక్కు- బీజేపీ ఆరోపణ

Latest News

  • ట్రంప్ నువ్వు మారవా ? మళ్లీ అదే మాట!

  • ప్రియుడి మోజులో కట్టుకున్న భర్తను ముక్కలుగా నరికి చంపిన భార్య

  • మీ సామాన్లు చూపించడం మానేసి, చక్కగా చీర కట్టుకోండి అంటూ హీరోయిన్ల పై శివాజీ సంచలన వ్యాఖ్యలు

  • కెసిఆర్, హరీష్ రావు లకు నోటీసులు ఇచ్చేందుకు సిద్దమైన సిట్?

  • జాతీయ రైతు దినోత్సవం.. రైతులకు సరి కొత్త విధానాలను తెలియచెప్పడమే దాని లక్ష్యం..

Trending News

    • భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే?

    • ఢిల్లీ క్యాపిటల్స్ కొత్త కెప్టెన్‌గా కేఎల్ రాహుల్? అక్షర్ పటేల్‌పై వేటు!

    • విజయ్ హజారే ట్రోఫీ.. 15 ఏళ్ల తర్వాత కోహ్లీ, ఏడేళ్ల త‌ర్వాత రోహిత్‌!

    • 2025లో క్రీడా ప్రపంచాన్ని కుదిపేసిన బ్రేకప్‌లు!

    • జాతీయ గణిత దినోత్సవం..డిసెంబరు 22న దేశవ్యాప్తంగా గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ పుట్టినరోజు సందర్భంగా ఈ జాతీయ గణిత దినోత్సవంగా జరుపుకుంటారు.

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd