HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Bjps Graph In Telangana Increasing Since 2018

Bandi Sanjay : తెలంగాణ‌లో బీజేపీ గ్రాఫ్ పెరుగుతుంది – బండి సంజయ్‌

హైదరాబాద్: 2018 నుంచి పార్టీ గెలుపు అవకాశాలు గణనీయంగా పెరుగుతున్నాయని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు.

  • Author : Prasad Date : 13-07-2022 - 9:41 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Telangana BJP
Sanjay bandi

హైదరాబాద్: 2018 నుంచి పార్టీ గెలుపు అవకాశాలు గణనీయంగా పెరుగుతున్నాయని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత, 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో పార్టీ గ్రాఫ్ మెరుగుపడిందని, ఆ తర్వాత దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గం ఉపఎన్నిక, జీహెచ్‌ఎంసీ మున్సిపల్ ఎన్నికలు, హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం ఉపఎన్నికల్లో పార్టీ గ్రాఫ్ మ‌రింత పెరింగింద‌న్నారు.

ఆరా మ‌స్తాన్ సంస్థ‌ ప్రకటించిన సర్వే ఫలితాలను ఆయన ప్రస్తావిస్తూ 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు శాతం ఓట్ షేర్ ఉండగా, ఇప్పుడు త‌మ‌ పార్టీ 30 శాతం ఓట్‌షేర్‌ను అధిగమించిందని అన్నారు. ప్రజలు బీజేపీని బలంగా విశ్వసిస్తున్నారని, ఓటింగ్ శాతాన్ని మెరుగుపరచుకోవడం ద్వారా వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం కొనసాగుతున్న పంటల సీజన్‌లో రైతులకు ఆర్థికంగా చేయూతనిచ్చేలా రుణాలు మంజూరు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకులతో సమావేశం ఏర్పాటు చేయాలని ఆయన కోరారు.

రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం రూ.లక్ష వరకు వ్యవసాయ రుణాలను మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో వరద బాధిత ప్రాంతాల్లో పార్టీ క్యాడర్ తప్పనిసరిగా సహాయ, సహాయక చర్యల్లో పాల్గొని ప్రజలను ఆదుకోవాలని సూచించారు.ప్రభుత్వ విద్యాసంస్థలు, ఆసుపత్రుల్లో సౌకర్యాలు మెరుగుపరిచేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రత్యేక విలేకరుల సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bjp
  • Bnadi sanjay
  • congress
  • Election Survey
  • Telangana BJP
  • trs

Related News

    Latest News

    • IPL 2026 – SRH Vs DC : ఢిల్లీ పై 47 రన్స్ తేడాతో SRH విజయం

    • TGSRTC Strike: అర్ధరాత్రి నుండి తెలంగాణలో బస్సులు బంద్

    • IPL 2026 – SRH Vs DC : అభిషేక్ మెరుపులు..DC కి 243 టార్గెట్

    • Good News : ఏపీకి పెద్ద ఎత్తున నిధులు విడుదల చేసిన కేంద్రం

    • Telangana Govt : ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం రేవంత్ గుడ్‌న్యూస్

    Trending News

      • అమెరికా-ఇరాన్ మధ్య రేపే రెండో రౌండ్ చర్చలు.. రంగంలోకి ట్రంప్?

      • పాత ఉద్యోగం పోయె.. కొత్త ఆఫర్ వెనక్కి తీసుకెళ్లె! సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆవేదన

      • మారుతున్న శాలరీ స్ట్రక్చర్.. ఎవరికి లాభం? ఎవరికి నష్టం?

      • రేపు బ్యాంకుల‌కు సెల‌వు ఉందా?

      • వేసవిలో ఏసీలు ఎందుకు పేలుతాయి?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd