Zero Power Bill
-
#Speed News
Telanganas Power Games : తెలంగాణ ‘పవర్’ గేమ్స్: ఏఐసీసీ అనూహ్య నిర్ణయం, బీజేపీ బీసీ వ్యూహం, ‘సున్నా బిల్లు’ షాక్
అయితే, కాంగ్రెస్ అధిష్ఠానం గతవారం కొత్త నిర్ణయం తీసుకుంది. భూపేష్ బఘేల్కు పార్టీలో మరింత అధికారం ఇవ్వాలనే ఉద్దేశంతో, ఆయనను ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా నియమించింది. 2027లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న పంజాబ్ రాష్ట్రానికి ఇంఛార్జిగా భూపేష్ బఘేల్ను నియమించింది.
Published Date - 03:41 PM, Sat - 15 February 25