YSRTP Prasthanam
-
#Telangana
YSRTP Prasthanam : ముగిసిన షర్మిల YSRTP ప్రస్థానం
షర్మిల స్థాపించిన YSRTP పార్టీ ప్రస్థానం ముగిసింది. నేడు రాహుల్ సమక్షంలో షర్మిల (Sharmila ) కాంగ్రెస్ కండువా కప్పుకొని..తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం (YSRTP Merge Congress) చేసింది. వైఎస్ మరణం తర్వాత…జగన్ మోహన్ రెడ్డి వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ (YSRCP)ని స్థాపించగా షర్మిల ఆ పార్టీలో కీలకంగా వ్యవహరించారు. ఉమ్మడి ఏపీలో జగన్ జైలుకు వెళ్లిన సమయంలో పార్టీని భుజాలకెత్తుకొని రాష్టవ్యాప్తంగా పాదయాత్ర చేసి అన్నాను గెలిపించింది. 2020 వరకు ఆమె వైసీపీలో […]
Published Date - 12:52 PM, Thu - 4 January 24