Water Rights
-
#Telangana
Uttam Kumar Reddy : రాష్ట్ర ప్రజల హక్కులను రక్షించేందుకు కట్టుబడి ఉన్నాం
Uttam Kumar Reddy : తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ మధ్య కృష్ణా నదీ జలాల పంపిణీ వివాదంలో తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ముందడుగు లభించింది. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ వాదనలకు మద్దతు లభించిందని ఆయన వెల్లడించారు.
Published Date - 10:09 PM, Thu - 13 February 25