Water Crisis
-
#Special
Water from Air : ఇకపై గాలి నుంచే స్వచ్ఛమైన మంచినీళ్లు..అమెరికా ఎంఐటీ శాస్త్రవేత్తల సరికొత్త ఆవిష్కరణ
. ఈ కొత్త ఆవిష్కరణలో భాగంగా ఎంఐటీ పరిశోధకులు ఒక ప్రత్యేక విండో ప్యానెల్ను రూపొందించారు. ఇది విద్యుత్ లేకుండానే గాలిలోని తేమను గ్రహించి, దాన్ని స్వచ్ఛమైన తాగునీటిగా మార్చగలదు. ఈ పరికరం రోజుకు సుమారు 5 నుంచి 6 లీటర్ల వరకు నీటిని ఉత్పత్తి చేస్తుంది.
Date : 07-07-2025 - 1:14 IST -
#Telangana
Water Problem : హైదరాబాద్ లో మొదలైన నీటి కష్టాలు
Water Problem : ప్రజలకు అవసరమైన మేరకు జలమండలి ద్వారా సరఫరా లేకపోవడంతో ప్రైవేట్ ట్యాంకర్ల ధరలు పెరిగిపోయాయి
Date : 05-03-2025 - 11:47 IST -
#Telangana
Water Crisis : రిజర్వాయర్లలో తగ్గిన నీటి మట్టం.. తీవ్ర నీటి ఎద్దడి తప్పదా..?
రాష్ట్రవ్యాప్తంగా జలాశయాల మట్టాలు మరింత పడిపోతున్నాయి. కొత్త నీటి సంవత్సరం ప్రారంభమై నెల రోజులు గడిచినా నిల్వ స్థాయిలు మెరుగుపడలేదు. జూరాల మినహా ప్రధాన నీటిపారుదల ప్రాజెక్టులకు ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ ఇన్ ఫ్లోలు రాలేదు.
Date : 03-07-2024 - 9:17 IST -
#India
Delhi Water Crisis: 2 రోజుల్లో ఢిల్లీలో తీవ్ర నీటి సంక్షోభం: అతిషి
పొరుగు రాష్ట్రం హర్యానా ఢిల్లీకి అదనపు నీటిని విడుదల చేయకపోతే, మరో ఒకటి లేదా రెండు రోజుల్లో దేశ రాజధానిలో తీవ్ర నీటి సంక్షోభం ఎదుర్కోవాల్సి వస్తుందని ఢిల్లీ జల మంత్రి అతిషి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆమె హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్కు లేఖ రాశారు.
Date : 09-06-2024 - 4:53 IST -
#India
Delhi Water Crisis: ఢిల్లీలో తాగునీటి కొరత.. ఎంతలా అంటే ఈ వీడియో చూడండి..!
Delhi Water Crisis: ఎండ వేడిమిని ఎదుర్కొంటున్న దేశంలోని పలు రాష్ట్రాలు రుతుపవనాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. అదే సమయంలో ఢిల్లీ ప్రజలు తాగునీటి కొరత (Delhi Water Crisis)ను ఎదుర్కొంటున్నారు. ఢిల్లీలో నీటి కోసం పోరాటం జరుగుతోంది. ప్రజలకు తాగునీరు కూడా లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మండుటెండలు, మండే ఎండల్లో ప్రజలు నీటి కోసం క్యూలైన్లలో నిల్చోవాల్సి వస్తోంది. ఢిల్లీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది ఢిల్లీలో పెరుగుతున్న నీటి ఎద్దడిని అడ్డుకునేందుకు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. […]
Date : 31-05-2024 - 2:00 IST -
#India
Delhi Water Crisis: నీటిని వృథా చేస్తే రూ.2,000 జరిమానా, ప్రభుత్వ ఉత్తర్వులు
దేశ రాజధానిలో నీటి కొరత లేకుండా చూసేందుకు ఢిల్లీ ప్రభుత్వం యాక్షన్ మోడ్లో ఉన్నట్లు కనిపిస్తోంది. నీటి వృథాను అరికట్టాలని ఢిల్లీ జల్ బోర్డు సీఈవోకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
Date : 29-05-2024 - 4:12 IST -
#India
BJP Stopped Yamuna Water: ఎన్నికల ముందుకు ఢిల్లీకి యమునా నీటిని ఆపేసిన మోడీ
ఢిల్లీ లోక్సభ ఎన్నికలకు కేవలం మూడు రోజులే మిగిలి ఉన్నందున, యమునా నది నీటిని నగరానికి రాకుండా చేయడం ద్వారా దేశ రాజధానిలో నీటి సంక్షోభాన్ని సృష్టించడానికి బిజెపి ప్రయత్నిస్తోందని ఆప్ ఆరోపించింది.
Date : 22-05-2024 - 2:32 IST -
#Speed News
Brs Party: పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పాలి : ఎర్రోళ్ల
Brs Party: బిఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ ప్రెస్ మీట్ తెలంగాణ భవన్ లో మాట్లాడారు. అబద్ధాలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, కాంగ్రెస్ హయాంలో మార్పు అంటే కరెంటు కోతలు,రైతుల ఆత్మహత్యలు అని ఫైర్ అయ్యారు. వంద సంవత్సరాల ఉస్మానియా యూనివర్సిటీ ప్రతిష్టను కాంగ్రెస్ దెబ్బతీసిందని, ఉస్మానియా యూనివర్సిటీకి కరెంటు,నీళ్లు ఇవ్వలేము విద్యార్థులు ఖాళీ చేయాలని ప్రభుత్వం నోటీసులు ఇచ్చిందని ఎర్రోళ్ల అన్నారు. మహబూబ్ నగర్ లో కేసీఆర్ బస చేస్తే కరెంటు పోయిందని, కాంగ్రెస్ ప్రభుత్వానికి అవగాహన లేదని ఆయన అన్నారు. డిప్యూటీ సీఎం భట్టి […]
Date : 30-04-2024 - 8:31 IST -
#Telangana
CM Revanth: ఓయూ ఘటనపై సీఎం రేవంత్ రియాక్షన్.. కేసీఆర్ తీరుపై ఫైర్!
CM Revanth: వేసవి సెలవుల్లో ఉస్మానియా యూనివర్సిటీ హాస్టళ్లను మూసివేయడంపై మాజీ సీఎం, బీఆర్ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖర్ రావు చేసిన వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ ను చూస్తుంటే గోబెల్స్ పునర్జన్మ పొందినట్లే కనిపిస్తోందని రేవంత్ రెడ్డి అన్నారు. సూర్యాపేట, మహబూబ్ నగర్ సభల్లో కేసీఆర్ తప్పుడు సమాచారం ఇచ్చి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీపై దుష్ప్రచారం చేస్తున్నారని రేవంత్ మండిపడ్డారు. వేసవి సెలవులకు (మే 12 నుంచి జూన్ […]
Date : 30-04-2024 - 11:58 IST -
#Speed News
Osmania University: ఓయూలో నీటికి కటకట.. కాంగ్రెస్ పాలన పై బీఆర్ఎస్ నేత ఫైర్
Osmania University: కరెంటు, తాగు నీటి కొరత ఉందని ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి విద్యార్థులను ఖాళీ చేసి పంపించడం పట్ల ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కరెంట్ కోతలు, తాగు నీటి కొరత ఉందని ఇంతకంటే పెద్ద సాక్ష్యం ఏముంటుందని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలో వందేళ్ళ ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చీకటి రోజు వచ్చాయని, కరెంటు కొరత నీళ్ల కొరత ఉందని విద్యార్థులను పంపించిన చరిత్ర గతంలో ఎన్నడూ లేదని ఆయన అన్నారు. […]
Date : 29-04-2024 - 2:39 IST -
#South
Water Crisis : అక్కడ లోక్సభ అభ్యర్థులకు ‘జల’దరింపు !
Water Crisis : అది మన దేశానికి ఐటీ హబ్. కానీ తాగునీటి కోసం అల్లాడిపోతోంది.
Date : 21-04-2024 - 9:15 IST -
#Telangana
Hyderabad: హైదరాబాద్ నీటి సమస్యలపై టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు
Hyderabad: హైదరాబాద్లో నీటి సమస్యలపై స్పందించటానికి ప్రత్యేక టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. హైదరాబాద్ రింగ్ రోడ్ పరిధిలో ఎక్కడ నీటి ఎద్దడి ఏర్పడిన 155313 టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేయొచ్చు. వర్షాభావ పరిస్థితుల వల్ల భూగర్భ జలాలు అడుగంటిపోయి వేసవి లో నీటి ఇబ్బంది ఉంది. గతంలో హైదరాబాద్ నీటి అవసరాలకి 2300 mld సప్లై చేస్తే ఇప్పుడు 2450 mld నీరు సరఫరా చేస్తున్నామని పొన్నం ప్రభాకర్, హైదరాబాద్ ఇంచార్జి మినిస్టర్ తెలిపారు. […]
Date : 13-04-2024 - 7:34 IST -
#Speed News
Hyderabad: హైదరాబాద్ లో అడుగంటుతున్న జలాలు.. జీహెచ్ ఎంసీ అలర్ట్
Hyderabad: కోటిన్నర జనాభా ఉన్న గ్రేటర్ హైదరాబాద్ మహానగరానికి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, సింగూర్, మంజీరా, కృష్ణా 1,2, 3, గోదావరి ఫేజ్ -1 నుంచి నీటి సరఫరా జరుగుతుందని జలమండలి అధికారులు పేర్కొన్నారు. హైదరాబాద్ నగరంలోని కోర్ సిటీ GHMC 1098 MLD, ORR ఏరియాల్లో 270MLD, మిషన్ భగీరథ 150 MLD సరఫరా చేస్తున్నట్లు ప్రకటించారు. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది 4.12శాతం నీటి సరఫరాకు డిమాండ్ పెరిగిందన్నారు అధికారులు. హైదరాబాద్ మహానగరంలో […]
Date : 10-04-2024 - 9:01 IST -
#Special
Water Crisis Vs Elections : ఎన్నికల క్షేత్రంలో ‘జల జగడం’.. గ్రేటర్ హైదరాబాద్లో ‘త్రి’బుల్ ఫైట్
Water Crisis Vs Elections : ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ తెలంగాణలో రాజకీయ పరిణామాలు నాటకీయ మలుపులు తీసుకుంటున్నాయి. నీటి సంక్షోభం ఎన్నికల కేంద్ర బిందువుగా మారుతోంది.
Date : 04-04-2024 - 7:06 IST -
#Speed News
Hyderabad: ఇతర అవసరాల నీటి కోసం నీటిని వాడుతున్నారా.. అయితే జర జాగ్రత్త
Hyderabad: హైదరాబాద్ నగర ప్రజలు తాగునీటిని ఇతర అవసరాల కోసం వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై బోర్డు ప్రకటించింది. ఎండలు ముదురుతున్న నేపథ్యంలో తాగునీటికి డిమాండ్ ఏర్పడుతున్నదని, మార్చి లోనే ఇలా ఉంటే ఏప్రిల్, మే నెలలో వాటర్ డిమాండ్ పీక్ స్టేజ్ కి వెళ్తుందని హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ వాటర్ సప్లై బోర్డు అధికారులు చెబుతున్నారు. అలాంటప్పుడు అందరికీ తాగునీరు సరఫరా చేయాలంటే వృధాను అరికట్టాలని, ఇతర వాణిజ్య అవసరాలకు తాగునీటిని […]
Date : 25-03-2024 - 10:54 IST