Warning
-
#Telangana
CM Revanth Reddy Warning: చట్టాన్ని ఉల్లంఘిస్తే తాట తీస్తా : సీఎం రేవంత్ మాస్ వార్నింగ్
CM Revanth Reddy Warning: శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డీజీపీని కోరారు. ఈ రోజు డీజీపీతో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి, రాజకీయ కుట్రలను ప్రభుత్వం సహించదని స్పష్టం చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించొద్దని,
Date : 13-09-2024 - 12:03 IST -
#Sports
Gambhir Warning: ఆటగాళ్లకు క్లాస్ పీకిన హెడ్ కోచ్ గంభీర్
మ్యాచ్ టై కావడంపై గౌతమ్ గంభీర్ డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళాడట. రోహిత్ శర్మ నుంచి మంచి స్టార్ట్ లభించినా.. మిగతా బ్యాటర్లు ఎందుకు దాన్ని కంటిన్యూ చేయలేకపోయారని ప్రతి ఒక్కరికి క్లాస్ పీకినట్టు తెలుస్తుంది. ఏదేమైనా హెడ్ కోచ్గా తొలి వన్డేలో ఇలాంటి ఫలితం రావడంతో గంభీర్ జీర్ణించుకోలేకపోతున్నాడు.
Date : 03-08-2024 - 3:43 IST -
#Telangana
CM Revanth Reddy: మీడియాకు వార్నింగ్ ఇచ్చిన సీఎం రేవంత్
ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో మంత్రివర్గ భేటీ జరిగింది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
Date : 21-06-2024 - 9:16 IST -
#Sports
Rahul Dravid Warning: టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ వార్నింగ్.. ఆటగాళ్లలో టెన్షన్..!
Rahul Dravid Warning: ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2024 అమెరికా, వెస్టిండీస్లో జరుగుతోంది. నసావు కౌంటీ క్రికెట్ స్టేడియంలో భారత జట్టు తొలి 3 మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ఈ మైదానంలో బంగ్లాదేశ్తో టీమిండియా తన వార్మప్ మ్యాచ్ కూడా ఆడింది. ఈ మ్యాచ్లో టీమిండియా భారీ విజయాన్ని అందుకుంది. దీని తర్వాత అదే మైదానంలో భారత్, ఐర్లాండ్ మధ్య మ్యాచ్ కూడా జరగగా.. అందులో భారత్ విజయం సాధించింది. ఇదిలావుండగా పాకిస్థాన్తో మ్యాచ్కు ముందు టీమిండియాలో […]
Date : 06-06-2024 - 3:00 IST -
#Telangana
Renuka Chowdhury: ఢిల్లీ పోలీసులకు తడాఖా చూపిస్తాం: రేణుకా చౌదరి
ఢిల్లీ పోలీసులు ఏ అధికారంతో తెలంగాణకు వచ్చారంటూ రేణుక చౌదరి మండిపడ్డారు. ఏ హక్కుతో గాంధీభవన్కు వచ్చి తమ పార్టీ నేతలపై కేసులు పెట్టారని ఆమె ప్రశ్నించారు. ఇంకొకసారి ఇలా చేస్తే తెలంగాణ తడాఖా ఏమిటో చూపిస్తామని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
Date : 06-05-2024 - 7:17 IST -
#Speed News
LS Polls: ఎన్నికల శిక్షణ తరగతులకు గైర్హాజరైన వారిపై క్రిమినల్ చర్యలు
LS Polls: పార్లమెంట్ ఎన్నికల విధులు కోసం నియమించబడిన అధికారులు శిక్షణ తరగతులకు గైర్హాజరైన 30 మంది పై జిహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోస్ కొరడా ఝులిపించారు. శిక్షణ తరగతులకు గైర్హాజరు అయిన సిబ్బందిపై ఆర్ పి యాక్ట్ 1951 సెక్షన్ 134 ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు కమిషనర్ పేర్కొన్నారు. కాగా లోక్ సభ ఎన్నికల నామినేషన్లు ప్రారంభం కానున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం నియమించిన ఎన్నికల వ్యయ పరిశీలకులు రాష్ట్రానికి చేరుకున్నారు. ప్రజలు, […]
Date : 22-04-2024 - 9:50 IST -
#Andhra Pradesh
AP Elections 2024: ఆంధ్రప్రదేశ్ సీఎస్ ను హెచ్చరించిన ఈసీ..
రాష్ట్ర ప్రభుత్వ ప్రైవేట్ సలహాదారులకు కేబినెట్ మంత్రుల హోదా ఉన్నందున మోడల్ ప్రవర్తనా నియమావళి నిబంధనలు వారికి వర్తిస్తాయని ఎన్నికల సంఘం మంగళవారం ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శికి తెలియజేసింది.
Date : 16-04-2024 - 10:38 IST -
#Andhra Pradesh
Pawan Kalyan : నాతో స్నేహం అంటే చచ్చేదాక – పవన్ కళ్యాణ్
తాడేపల్లి గూడెం లో జరిగిన జనసేన – టీడీపీ ఉమ్మడి సభలో ఇరు పార్టీల నేతలు భారీ డైలాగ్స్ పేల్చారు. జగన్ కోటలు బద్దలు కావాలంటూ మాట్లాడిన తీరుకు కార్యకర్తలు ఫిదా అయ్యారు. ఇక పవన్ కళ్యాణ్ మరోసారి తన కసిని చూపించారు. పవన్తో స్నేహం అంటే పవన్ చచ్చేదాక.. వైరం అంటే అవతలి వాడు చచ్చేదాకా అంటూ సినిమా రేంజ్ డైలాగ్ పేల్చారు. ‘ఇద్దరు కలిసినా, పది మంది పచ్చగా ఉన్నా జగన్ ఓర్వలేడు. సొంత […]
Date : 28-02-2024 - 9:48 IST -
#Telangana
CM Warning: కరెంట్ కట్ చేస్తే.. సస్పెండ్ , విద్యుత్ అధికారులపై సీఎం ఆగ్రహం
CM Warning: రాష్ట్రంలో ఎక్కడైనా అకారణంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగితే బాధ్యులైన అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ఇప్పుడున్న అవసరాలకు సరిపడేంత విద్యుత్తును ప్రభుత్వం సరఫరా చేస్తోందని, ప్రభుత్వం తరఫున ఎక్కడా విద్యుత్తు కోతలను విధించటం లేదని సీఎం స్పష్టం చేశారు. గతంతో పోలిస్తే రాష్ట్రంలో విద్యుత్తు సరఫరా పెరిగిందని చెప్పారు. ఇటీవల పలు చోట్ల విద్యుత్తు సరఫరా నిలిపేసిన సంఘటనలపై ముఖ్యమంత్రి విద్యుత్తు శాఖ అధికారులపై తీవ్ర ఆగ్రహం […]
Date : 22-02-2024 - 6:56 IST -
#Special
Cyber Crimes: లోన్ యాప్స్ అప్పులు తీసుకుంటున్నారా.. అయితే మీ ప్రాణాలకు ముప్పే
Cyber Crimes: సైబర్ నేరగాళ్ల నుండి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని సైబర్ నేరగాళ్లు చూపే మోసపూరిత ఆశలకు గురికారాదని తెలంగాణ పోలీసులు నెటిజన్లకు అవగాహన కల్పిస్తున్నారు. హైదరాబాద్ తో పాటు పలు జిల్లాలో పోలీసులు నేరాల గురించి వివరిస్తున్నారు. ప్రస్తుతము అనేక రకాలుగా సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసం చేయడం జరుగుతుందని అవి జిల్లాలో పై స్థాయి అధికారుల ఫోటోలను వాట్సప్ డీపీలుగా మార్చుకొని కిందిస్థాయి ఉద్యోగులను డబ్బులు పంపమని వాట్సప్ మెసేజ్ లు చేయడం జరుగుతుంది. […]
Date : 13-02-2024 - 12:08 IST -
#India
Central Govt: పోటీ పరీక్షల్లో అవకతవకలకు పాల్పడేవారిపై కేంద్రం ఉక్కుపాదం
Central Govt: అక్రమార్కులను అడ్డుకోవడమే లక్ష్యంగా పబ్లిక్ ఎగ్జామినేషన్స్ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టింది. నేరం నిరూపణ అయితే, గరిష్ఠంగా పదేళ్ల జైలు శిక్ష, కోటి రూపాయల వరకు జరిమానా విధించనుంది. ఈ మేరకు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ బిల్లును ప్రవేశపెట్టడం ఆసక్తిగా మారింది. పరీక్షల్లో జరుగుతున్న మోసాలకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సరికొత్త అస్త్రాన్ని సిద్ధం చేస్తోంది. పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫెయిర్ మీన్స్) బిల్లును ఫిబ్రవరి 5న పార్లమెంటులో ప్రవేశపెట్టింది. పాఠశాల పరీక్షలు, […]
Date : 07-02-2024 - 1:12 IST -
#Telangana
CM Revanth: ప్రభుత్వ అధికారులకు సీఎం రేవంత్ వార్నింగ్, కారణమిదే!
CM Revanth: ప్రజలను ఇబ్బంది పెట్టి… ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా ప్రవర్తించే అధికారులపై కఠినంగా ఉంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ప్రభుత్వ అనుమతి లేకుండా అధికారులు తమకు తోచినట్లుగా సొంత నిర్ణయాలు తీసుకుంటే సహించేది లేదని అన్నారు. ఇటీవల మహబూబ్ నగర్ జిల్లాలో రైతులకు సంబంధించిన వ్యవసాయ కనెక్షన్లపై తనిఖీలు చేయటంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు డా. బి. ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ప్రజాపాలన దరఖాస్తుల సమీక్ష జరుగుతుండగా ఈ అంశం […]
Date : 01-02-2024 - 10:33 IST -
#Speed News
TSRTC: టీఎస్ఆర్టీసీ సిబ్బందిపై దాడులకు పాల్పడితే కఠిన చర్యలు
TSRTC: నిబద్దత, క్రమ శిక్షణతో సమర్థవంతంగా విధులు నిర్వహిస్తోన్న తమ సిబ్బందిపై కొందరు దాడులకు దిగడాన్ని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) యాజమాన్యం తీవ్రంగా ఖండించింది. ప్రతి రోజూ సగటున 55 లక్షల మంది ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేరవేస్తోన్న సిబ్బందిపై దుర్భాషలాడుతూ దాడులు చేయడం ఏమాత్రం సమంజసం కాదని పేర్కొంది. టీఎస్ఆర్టీసీ సిబ్బంది విధులకు ఆటకం కలిగించే, దాడులకు పాల్పడే వ్యక్తులపై చట్టప్రకారం చర్యలుంటాయని, పోలీస్ శాఖ సహకారంతో నేరస్థులపై హిస్టరీ షీట్స్ తెరిచేలా చర్యలు […]
Date : 31-01-2024 - 8:33 IST -
#Speed News
Nalgonda: మంత్రి కోమటిరెడ్డికి జగదీశ్ రెడ్డి వార్నింగ్
Nalgonda: రానున్న లోకసభ ఎన్నికల్లో బి ఆర్ యస్ పార్టీ విజయ దుందుభి మోగించనున్నదని మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు.ఇటీవల జరిగిన ఎన్నికల్లో జరిగిన పొరపాటును సరిదిద్దుకునేందుకు తెలంగాణా సమాజం సన్నద్ధం అవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.రానున్న లోకసభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని శనివారం నుండి శాసనసభ నియోజకవర్గాల వారీగా ఆత్మీయ సమావేశాలు నిర్వహించాలన్న పార్టీ నిర్ణయం మేరకు శనివారం మధ్యాహ్నం నల్లగొండ శాసనసభ నియోజకవర్గం పరిధిలో ఆత్మీయ […]
Date : 27-01-2024 - 8:04 IST -
#Cinema
Hero Heroine Affair : హీరోతో హీరోయిన్ ఏఫైర్.. ఇంట్లో తెలిసి హీరోయిన్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన హీరో భార్య!
స్టార్ హీరో (Hero) దర్శన్, పవిత్ర గౌడ సంబంధం తెరపైకి వచ్చింది. ఎందుకంటే పవిత్ర గౌడ దర్శన్ తో కలిసి తాను తీయించుకున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
Date : 27-01-2024 - 12:32 IST