Wagah-Attari Border
-
#India
Pakistani Nationals : దేశం వీడి వెళ్లేందుకు పాకిస్థానీయుల గడువు పొడిగించిన కేంద్రం!
పాక్ జాతీయులు తిరిగి వెళ్లడానికి ఇచ్చిన గడువు మంగళవారంతో ముగిసింది. ఏప్రిల్ 30 వాఘా-అటారీ సరిహద్దును మూసివేస్తామని గతంలో కేంద్రహోం మంత్రిత్వశాఖ ఇచ్చిన ఉత్తర్వును సవరించినట్లు సమాచారం.
Published Date - 01:30 PM, Thu - 1 May 25