Vishakapatnam To Rayagada Special Train
-
#Andhra Pradesh
Vizianagaram : విజయనగరం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం
విశాఖపట్నం నుంచి పలాస వెళ్తోన్న ప్రత్యేక ప్యాసింజర్ ట్రైన్ అలమండ-కోరుకొండ రైల్వే స్టేషన్ సమీపంలో సిగ్నల్ పడకపోవడంతో పట్టాలపై నిలిచి ఉంది. ఆ సమయంలో ఆగి ఉన్న ప్యాసింజర్ రైలును వెనుక నుంచి విశాఖ-రాయగడ స్పెషల్ ట్రైన్ ఢీకొట్టింది.
Published Date - 09:19 PM, Sun - 29 October 23