Vishakapatnam IT Hub
-
#Andhra Pradesh
Nara Lokesh: నారా లోకేష్ అమెరికా టూర్ గ్రాండ్ సక్సెస్.. రాష్ట్రానికి తరలివస్తున్నా పరిశ్రమలు..
గూగుల్ ఆంధ్రప్రదేశ్తో కీలక భాగస్వామిగా ఉంటామని ప్రకటించింది. విశాఖపట్నంలో డేటా సెంటర్ ఏర్పాటు కోసం ఒప్పందం కుదుర్చుకున్న గూగుల్, రాష్ట్రానికి కృత్రిమ మేధ (ఏఐ) సేవలు అందించేందుకు సమగ్ర ప్రణాళికలు వెల్లడించింది. ఈ సందర్భంగా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్తో గూగుల్ బృందం సమావేశమైంది. ‘‘ఐటీ రంగాన్ని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకుంటాం’’ అని చంద్రబాబు చెప్పారు.
Published Date - 11:40 AM, Thu - 12 December 24