Visakha Steel Plant
-
#Andhra Pradesh
Visakha Steel Plant : విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల సమ్మె..ఎందుకంటే !
Visakha Steel Plant : ఇటీవల ప్లాంట్లో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల్ని తొలగించడంతో, కార్మిక సంఘాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాయి
Date : 20-05-2025 - 9:38 IST -
#Andhra Pradesh
YS Sharmila : ఆమరణ దీక్షకు దిగుతా.. వైఎస్ షర్మిల కీలక ప్రకటన
"కార్మికుల సమస్యలపై కనీసం దిద్దుబాటు చర్యలు కూడా తీసుకోవడం లేదంటే, యాజమాన్య ధోరణి ఎంత దుర్మార్గమైనదో అర్థం చేసుకోవాలి" అని విమర్శించారు. ప్రస్తుతం సమ్మె బాట పట్టిన కార్మికుల డిమాండ్లు పూర్తి న్యాయమైనవని ఆమె పేర్కొన్నారు.
Date : 19-05-2025 - 10:52 IST -
#Andhra Pradesh
Visakha Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్కు కేంద్రం మరో గుడ్న్యూస్.. లోకేష్కి ఉక్కుమంత్రి కితాబు!
ఇటీవలి తన ఢిల్లీ పర్యటనలో మంత్రి కుమారస్వామితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.. ఈ ఇద్దరి సమావేశంలో విశాఖ స్టీల్ ప్లాంట్పై చర్చ సాగినట్లు సమాచారం.
Date : 06-02-2025 - 6:49 IST -
#Andhra Pradesh
MLC elections : రాత్రికి రాత్రే అన్నీ జరిగిపోతాయని చెప్పట్లేదు: సీఎం చంద్రబాబు
మొదటిసారి గెలిచిన ఎమ్మెల్యేలు, కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన నేతలు మరింత చిత్తశుద్ధితో పని చేయాలని తెలిపారు. ఎవరూ ఓవర్ కాన్ఫిడెన్స్లో ఉండొద్దని నేతలకు సూచించారు.
Date : 31-01-2025 - 2:33 IST -
#Andhra Pradesh
YS Sharmila : త్వరలో సీఎం చంద్రబాబును కలుస్తా.. వైఎస్ షర్మిల
YS Sharmila : ప్రధాని మోడీ డైరెక్షన్లో పవన్ కల్యాణ్ నటిస్తున్నారని విమర్శించారు. తిరుమల లడ్డూ వివాదంపై స్పెషల్ సిట్ను స్వాగతిస్తున్నట్లు తెలిపారు. సెక్యూలర్ పార్టీగా ప్రారంభమైన జనసేన.. ఇప్పుడు పూర్తిగా రైటిస్ట్గా మారిందని సెటర్లు వేశారు.
Date : 04-10-2024 - 6:34 IST -
#Andhra Pradesh
H.D Kumaraswamy : విశాఖ ఉక్కు కర్మాగారంపై కేంద్రమంత్రి కుమారస్వామి కీలక వ్యాఖ్యలు
కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామి , రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ వర్మతో కలిసి విశాఖ స్టీల్ ప్లాంట్ను పరిశీలించి అధికారులు, కార్మిక సంఘాలతో సమావేశమయ్యారు.
Date : 11-07-2024 - 2:06 IST -
#Andhra Pradesh
CM Jagan : జగన్ ఉక్కు ప్రామిస్.. రియాలిటీలో తుక్కు ప్రామిస్
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విశాఖపట్నంలో ఉన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ సమితి ప్రతినిధి బృందం ఆయనను కలిసి ఈ అంశంపై స్పష్టమైన వైఖరిని కోరింది.
Date : 23-04-2024 - 8:50 IST -
#Andhra Pradesh
Visakha: నేడు విశాఖకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఈరోజు ఏపీ(ap)కి వెళ్తున్నారు. సాగర నగరం విశాఖ (Visakhapatnam)కు ఆయన వెళ్లనున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్(Visakha Steel Plant) ను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరించడాన్ని వ్యతిరేకిస్తూ గత రెండేళ్లుగా ఉద్యమం జరుగుతోంది. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ కూడా పోరాడుతోంది. ఈ క్రమంలో ఈ ఉద్యమాన్ని ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లేందుకు రేవంత్ విశాఖకు వెళ్తున్నారు. నేడు విశాఖకు సీఎం రేవంత్ రెడ్డి స్టీల్ […]
Date : 16-03-2024 - 11:43 IST