Vijayawada Bus Terminal
-
#Andhra Pradesh
AP Free Bus Scheme : ఏపీలో మహిళలకోసం కొత్త దిశగా అడుగు… ‘స్త్రీ శక్తి’ పథకంతో ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభం
పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సీఎం చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్ స్వయంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణించడం విశేషం. ఈ ప్రయాణం ఉండవల్లి నుంచి తాడేపల్లి, కనకదుర్గ వంతెన మీదుగా విజయవాడ బస్టాండ్ వరకు సాగింది. ఈ ప్రయాణంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పురందరేశ్వరి మాధవ్, టీడీపీ, జనసేన, బీజేపీ ఇతర నేతలు పాల్గొన్నారు.
Published Date - 04:32 PM, Fri - 15 August 25