Varanasi
-
#India
Bulldozers demolish : గాంధీ వారసత్వ సంపద ను కూల్చేసిన బిజెపి సర్కార్…
గాంధీ వారసత్వ సంపదను కూల్చేసి గాంధీని అవమానించింది
Published Date - 11:14 AM, Mon - 14 August 23 -
#India
Gyanvapi Mosque : జ్ఞానవాపి మసీదు సర్వేకు అనుమతినిచ్చిన అలహాబాద్ హైకోర్టు
పురావస్తు శాఖకు అలహాబాద్ హైకోర్టు అనుమతినిచ్చింది. న్యాయ ప్రయోజనాల కోసం సర్వే జరగాల్సిన అవసరం ఉందంటూ గురువారం ఉదయం ఈ తీర్పు వెలువరించింది
Published Date - 11:54 AM, Thu - 3 August 23 -
#India
Gyanvapi Mosque-Survey Begins : జ్ఞానవాపి మసీదులో మొదలైన ఏఎస్ఐ సర్వే
Gyanvapi Mosque-Survey Begins : ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో ఉన్న జ్ఞానవాపి మసీదులో ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) టీమ్ సైంటిఫిక్ సర్వేను మొదలుపెట్టింది.
Published Date - 08:20 AM, Mon - 24 July 23 -
#India
PM Narendra Modi: నేడు నాలుగు రాష్ట్రాల పర్యటనకు ప్రధాని మోదీ.. రూ. 7600 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన
ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్ నుంచి నాలుగు రాష్ట్రాల పర్యటనను ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) ప్రారంభించనున్నారు.
Published Date - 07:19 AM, Fri - 7 July 23 -
#India
World’s Longest River Cruise: అత్యంత పొడవైన రివర్ క్రూయిజ్ ను ప్రారంభించిన ప్రధాని మోదీ
ప్రపంచంలోనే అత్యంత పొడవైన రివర్ క్రూయిజ్ (World's Longest River Cruise)ని ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో గంగానదిపై శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ మోడ్ లో ప్రారంభించారు. స్విట్జర్లాండ్ నుండి 32 మంది పర్యాటకులు కాశీ నుండి బోగీబీల్ వరకు 3200 కిలోమీటర్ల ఉత్తేజకరమైన ప్రయాణంలో ఈ క్రూయిజ్లో పాల్గొంటారు.
Published Date - 01:10 PM, Fri - 13 January 23 -
#Devotional
Devotees : ఈ ఏడాది భక్తులు ఎక్కువగా దర్శించుకున్న క్షేత్రం వారణాసి
భారతదేశం (India) ఎన్నో ఆలయాలు, పుణ్యక్షేత్రాలకు, ఆధ్యాత్మిక కేంద్రాలకు నిలయం.
Published Date - 11:04 AM, Mon - 26 December 22 -
#India
Varanasi : గంగానదిలో మునిగిన బోటు…బోటులో 34మంది ఏపీకి చెందినవారే..!!
ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో శనివారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. 34మంది ప్రయాణికులతో వెళ్తున్న పడవ గంగా నదిలో బోల్తాపడింది. సకాలంలో గుర్తించిన రెస్య్కూటీం వారందర్నీ ప్రాణాలతో కాపాడింది. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. చికిత్స కోసం వారిని ఆసుపత్రికి తరలించారు. గంగానది మధ్యలో షీట్ల ఘాట్ ఎదురుగా ఈ ప్రమాదం జరిగింది. బోటు నదిలో పడిపోయాగానే ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. అరుపులు కేకలతో భయానకర పరిస్థితి నెలకొంది. సిబ్బంది సకాలంలో స్పందించడంతో తాము […]
Published Date - 12:03 PM, Sat - 26 November 22 -
#India
PM Modi Birthday Special : చెప్పులు కుట్టే వారి చిరకాల కోరిక తీరుస్తున్న మోడీ అభిమానులు..!!!
సెప్టెంబర్ 17 భారత ప్రధాని నరేంద్ర మోదీ తన పుట్టినరోజును జరపుకోనున్నారు.
Published Date - 05:41 PM, Thu - 15 September 22 -
#Devotional
Kashi Yathra : తక్కువ ఖర్చుతో కాశీయాత్ర ఇలా..
కొత్తగా వారణాసి వెళ్లేవారికి సూచనలు చేస్తూ ఒక న్యూస్ ఇటీవల వాట్సప్ యూనివర్సిటీలో వైరల్ అవుతోంది.
Published Date - 02:22 PM, Sat - 10 September 22 -
#Devotional
Indian Railways: “పుణ్య్ తీర్థ యాత్ర” : పూరి – అయోధ్య – వారణాసి టూర్ కోసం ఐఆర్సీటీసీ స్పెషల్ ప్యాకేజీ
భక్తుల కోసం ఐఆర్సీటీసీ సరికొత్త టూర్ ప్యాకేజీతో ముందుకు వచ్చింది. దీని పేరు "పుణ్య్ తీర్థ యాత్ర".
Published Date - 07:30 AM, Wed - 24 August 22 -
#Devotional
Lord Shiva : శివుడికి కాశీ అంటేనే ఎందుకంత ఇష్టం..?
భగవంతుడు అంటేనే విశ్వం.ఆయన విశ్వవ్యాప్తంగా ఉంటారు. అంతటా నిండి ఉన్న దేవుడి తత్తాన్నితెలియజేసే పుణ్యక్షేత్రాలు మాత్రం కొన్ని. అందులో ముఖ్యమైంది వారణాసి.
Published Date - 10:00 AM, Fri - 10 June 22 -
#India
Varanasi Blasts: వారణాసి పేలుళ్ల కేసులో వలీ ఉల్లాఖాన్ కు మరణశిక్ష..!!
2006లో వారణాసిలో జరిగిన బాంబు పేలుళ్ల కేసులో ఇటీవలే దోషిగా తేలిన సూత్రధారి వలీ ఉల్లాఖాన్ కు ఘజియాబాద్ కోర్టు సోమవారం మరణశిక్ష ఖరారు చేసింది. ఆనాటి బాంబు పేలుళ్ల ఘటనలో 20 మంత్రి ప్రాణాలు కోల్పోయారు.
Published Date - 08:33 AM, Tue - 7 June 22 -
#India
Professor Arrested: జ్ఞానవాపిపై సోషల్ మీడియా పోస్టు.. ప్రొఫెసర్ అరెస్ట్!
వారణాసిలోని జ్ఞానవాపి మసీదు ఆవరణలో శివలింగం కనిపించిన వార్తలను ప్రశ్నించే విధంగా ఢిల్లీ యూనివర్సిటీ హిందూ కాలేజీకి చెందిన హిస్టరీ ప్రొఫెసర్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
Published Date - 04:16 PM, Sat - 21 May 22 -
#India
Akhilesh Yadav: `కాశీ`మజిలీ.. ఎర్ర టోపీ వర్సెస్ బనారస్.!
రెండు రోజుల ప్రధాని నరేంద్ర మోడీ వారణాసి టూర్ రాజకీయ ప్రకంపనలను సృష్టిస్తోంది. మోడీ కాశీ పర్యటనను జీవితంలో అంతిమ రోజుల్లో చేసే `బనారస్` యాత్ర మాదిరిగా ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ అభివర్ణించాడు.
Published Date - 02:46 PM, Tue - 14 December 21 -
#India
PM Modi Kasi : ‘కాశీ విశ్వనాథుని కారిడార్’ మాదే.!
ప్రముఖ పుణ్యక్షేత్రం కాశీవిశ్వనాథుని కారిడార్ ను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. మూడేళ్లలో 339 కోట్లతో నిర్మితమైన ఆ ప్రాజెక్టు క్రెడిట్ మొత్తం తమదేనంటూ బీజేపీ వాదిస్తోంది. ఆ ప్రాజెక్టును తన హయాంలో ఆమోదం పొందిందనే విషయాన్ని సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ చెబుతున్నాడు
Published Date - 02:36 PM, Mon - 13 December 21