Uttar Pradesh Poll Promise
-
#India
BJP Sops: యూపీ రైతులకు బీజేపీ వరాల జల్లు.. రానున్న ఐదేళ్లు ఉచిత విద్యుత్తు
ఉత్తర ప్రదేశ్ శాసన సభ ఎన్నికల్లో బీజేపీ మరోసారి గెలిచిన వెంటనే రానున్న ఐదేళ్ళపాటు రైతులు విద్యుత్తు బిల్లులను చెల్లించవలసిన అవసరం ఉండదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలిపారు.
Published Date - 09:57 AM, Wed - 16 February 22