UP Elections
-
#India
UP Politics: ఎన్నికల ఎజెండా నిర్దేశించడంలో బీజేపీ విఫలం
ఎన్నికల ఎజెండాను నిర్దేశించడంలో ఎప్పుడూ ముందుండే బీజేపీ... ఇప్పుడు కొన్ని దశాబ్దాల తర్వాత మొదటిసారి విఫలమైందనే చెప్పాలి. ప్రత్యర్థులను ఇరకాటంలో పడేసే అంశాలతో ఎన్నికల రణక్షేత్రంలో అడుగుపెట్టే భారతీయ జనతా పార్టీ, ఇప్పుడు ప్రత్యర్థులు నిర్దేశించిన ఎజెండాపై ప్రతిస్పందించాల్సిన పరిస్థితిలోకి వెళ్లింది.
Date : 16-01-2022 - 10:27 IST -
#India
UP Elections 2022 : యూపీలో మరో మంత్రి బీజేపీకి గుడ్ బై
యూపీ బీజేపీ మంత్రులు రాజీనామా పర్వం కొనసాగుతోంది. మంత్రి స్వామి ప్రసాద్ మౌర్య రాజీనామా చేసి 24 గంటల తిరగకముందే మరో మంత్రి దారా సింగ్ చౌహాన్ బుధవారం మంత్రివర్గానికి రాజీనామా చేశాడు.
Date : 12-01-2022 - 4:44 IST -
#India
UP Elections 2022 : యూపీలో బెంగాల్ ఈక్వేషన్
ఇతర పార్టీ నుంచి వచ్చే లీడర్లను తీసుకుని ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ తప్పు చేస్తున్నాడని పశ్చిమ బెంగాల్ ఫలితాల ఆధారంగా బోధపడుతోంది. అధికారంలో ఉన్న పార్టీ లీడర్ల మీద సహజంగా వ్యతిరేకత ఉంటుంది.
Date : 12-01-2022 - 4:19 IST -
#India
UP Elections 2022 : యూపీలో ‘మాయా’ మర్మం
యూపీ ఎన్నికల బరి నుంచి బీఎస్పీ అధినేత్రి మాయావతి తప్పుకుంది. ఆ విషయాన్ని బీఎస్పీ ఎంపీ సతీశ్ చంద్ర విశ్రా వెల్లడించాడు. ఫలితంగా బీజేపీ, ఎస్పీ మధ్య హోరాహోరీ పోరు జరగనుంది.
Date : 12-01-2022 - 1:57 IST -
#Speed News
UP: చౌధరీ చరణ్ సింగ్ కు భారతరత్న ఇవ్వాలి -అఖిలేశ్ యాదవ్
యూపీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండగా.. ఓటర్లను ఆకట్టుకునేందుకు అన్ని పార్టీలు విశ్వప్రయత్నం చేస్తున్నాయి. సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ సరికొత్త డిమాండ్ ను తెరపైకి తీసుకొచ్చారు. మాజీ ప్రధాని చౌధరీ చరణ్ సింగ్ కు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు. చరణ్ సింగ్ జయంతిని రైతు దినోత్సవంగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా ఆయనను అఖిలేశ్ గుర్తు చేసుకున్నారు. రైతుల కోసం సర్వస్వాన్ని అర్పించిన వ్యక్తి చరణ్ సింగ్ అని… ఆయనకు కేంద్రం భారతరత్న ఇవ్వాలని […]
Date : 23-12-2021 - 5:19 IST -
#India
UP Elections : మహిళా ఓటర్లకు మోడీ గాలం
ఏ రాష్ట్రానికి అసెంబ్లీ ఎన్నికలు వచ్చినప్పటికీ కేంద్రం నిధులను విచ్చలవిడిగా ఇవ్వడం పరిపాటి అయింది. తాజాగా ఉత్తప్రదేశ్ ఎన్నికల సమీపిస్తోన్న వేళ 1000 కోట్ల రూపాయలను మహిళా ఖాతాల్లోకి కేంద్రం వేసింది. అక్కడి స్వయం సహాయ సంఘాల పంట పండింది. మహిళా ఓటర్లకు గాలం వేసేందుకు మోడీ నిధులను భారీగా బదిలీ చేశాడు.
Date : 21-12-2021 - 4:13 IST -
#India
OBC Reservations : రిజర్వేషన్ల సమీక్షపై మోడీ సర్కార్ కన్ను
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రిజర్వేషన్లపై సమీక్షను మళ్లీ తెరమీదకు తీసుకురాబోతుంది. యూపీ ఎన్నికల సమీపిస్తోన్న తరుణంలో ఓబీసీ క్రిమీలేయర్ అస్త్రాన్ని ప్రయోగించబోతుంది. వార్షిక ఆదాయం పరిమిత 8లక్షల నుంచి 12 లక్షలకు పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది.
Date : 15-12-2021 - 4:00 IST