University Of Mysore
-
#South
Puneet Rajkumar: పునీత్ రాజ్కుమార్కు మరణానంతర గౌరవ డాక్టరేట్..!
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్కుమార్ హఠాత్తుగా గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే కర్ణాటక ప్రభుత్వం పునీత్ రాజ్కుమార్కు కర్ణాటక రత్న పురస్కారాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పునీత్ రాజ్కుమార్కు మైసూర్ యూనివర్సిటీ మరణానంతర గౌరవ డాక్టరేట్ను ప్రకటించింది. సినిమా రంగంలో పునీత్ అందించిన సేవలతో పాటు, సామాజిక సేవా కార్యక్రమాలకు గుర్తింపుగా ఈ అవార్డును ప్రకటిస్తున్నట్లు మైసూర్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్, ప్రొఫెసర్ హేమంత్ రావు ప్రకటన చేశారు. ఈ క్రమంలో […]
Published Date - 11:54 AM, Mon - 14 March 22