Union Railway Minister Ashwini Vaishnav
-
#India
Railway employees : రైల్వే ఉద్యోగులకు గుడ్న్యూస్..ప్రమాదవశాత్తూ మరణిస్తే రూ.కోటి ప్రమాద బీమా
ఈ ఒప్పందం కింద, ఎస్బీఐలో శాలరీ ఖాతా కలిగిన రైల్వే ఉద్యోగులు ప్రమాదవశాత్తూ మృతి చెందితే, వారికి రూ. కోటి వరకు ప్రమాద బీమా కవరేజీ లభిస్తుంది. ఇదే కాదు, సహజ మరణానికి కూడా రూ. 10 లక్షల బీమా రక్షణ అందుబాటులో ఉంటుంది.
Published Date - 11:35 AM, Tue - 2 September 25 -
#India
IRCTC : రైళ్లలో ఆహార నాణ్యతపై పెరుగుతున్న ఫిర్యాదులు..కేంద్ర మంత్రిత్వ శాఖ స్పందన
ఇప్పటివరకు మొత్తం 6,645 ఆహార సంబంధిత ఫిర్యాదులు రైల్వే శాఖకు అందినట్లు వెల్లడించారు. అందులో 1,341 కేసుల్లో సంబంధిత ఫుడ్ సరఫరాదారులపై జరిమానాలు విధించామని, 2,995 కేసుల్లో కాంట్రాక్టర్లకు హెచ్చరికలు జారీ చేశామని తెలిపారు. ఇక, మిగిలిన కేసుల్లో, 1,547 ఫిర్యాదులపై సరైన సలహాలు అందించామని, మరో 762 ఫిర్యాదులపై తగిన చర్యలు తీసుకున్నట్టు వివరించారు.
Published Date - 12:28 PM, Sat - 26 July 25