Union Minister Ram Mohan Naidu
-
#Andhra Pradesh
రాజమండ్రి నుంచి హైదరాబాద్కు వెళ్లేవారికి గుడ్ న్యూస్ 16 నుంచి కొత్త ఎయిర్బస్ సర్వీసులు ప్రారంభం!
Air Buses : ఆంధ్రప్రదేశ్ నుంచి కొత్తగా ఎయిర్బస్లు అందుబాటులోకి రానున్నాయి. రాజమహేంద్రవరం నుండి హైదరాబాద్కు ఇండిగో ఎయిర్లైన్స్ సంస్థ ఈ నెల 16 నుండి రెండు ఎయిర్బస్ సర్వీసులను ప్రారంభించేందుకు సన్నద్ధం అవుతోంది. ఈ సర్వీసుల ద్వారా ప్రయాణికుల సామర్థ్యం 600 నుండి 800కి పెరిగే అవకాశం ఉంది. బెంగళూరుకు కూడా అలయన్స్ ఎయిర్ కొత్త విమాన సర్వీసును ప్రారంభించే యోచనలో ఉంది. ఏపీ నుంచి కొత్తగా ఎయిర్బస్ సర్వీసులు రాజమండ్రి నుంచి హైదరాబాద్కు కూడా […]
Date : 15-12-2025 - 4:40 IST -
#Speed News
Vizag Vijayawada Flights: మళ్లీ వైజాగ్ – విజయవాడ మధ్య విమాన సేవలు
Vizag Vijayawada Flights: విజయవాడ మరియు విశాఖపట్నం మధ్య ఉదయపు విమాన సేవలను (Vizag Vijayawada Flights)మళ్లీ ప్రారభించబోతున్నారు
Date : 05-05-2025 - 9:53 IST -
#Andhra Pradesh
Ram Mohan Naidu : రామ్మోహన్ నాయుడు సహా 9 మందికి ‘యంగ్ గ్లోబల్ లీడర్స్’ అవార్డులు
రామ్మోహన్ నాయుడు(Ram Mohan Naidu)తో పాటు భారత్ నుంచి మొత్తం ఎనిమిది మంది యంగ్ గ్లోబల్ అవార్డుకు ఎంపికయ్యారు.
Date : 17-04-2025 - 12:49 IST -
#Speed News
Telangana : వరంగల్, కొత్తగూడెంలలో ఎయిర్ పోర్టులు ఏర్పాటు: కేంద్రమంత్రి రామ్మోహన్ ప్రకటన
కొత్తగూడెం దగ్గర ఎయిర్పోర్ట్కు అనువైన స్థలం ఉందని సీఎం కేంద్రమంత్రి రామ్మోహన్ చెప్పారన్నారు త్వరలో కొత్తగూడెంకు సాంకేతిక బృందాన్ని పంపుతామని పేర్కొన్నారు.
Date : 26-11-2024 - 5:26 IST