Union Minister Rajnath Singh
-
#Telangana
Union Minister Rajnath Singh: సెప్టెంబర్ 17న తెలంగాణకు కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్!
కేంద్ర ప్రభుత్వం తరపున నిర్వహించే ఈ కార్యక్రమంలో ప్రముఖ నేతలు, కేంద్ర ప్రభుత్వ అధికారులు పాల్గొంటారు. ఈ వేడుకలు తెలంగాణ ప్రజల పోరాటాలను, నిజాం పాలన నుండి స్వాతంత్య్రం పొందిన చారిత్రక ఘట్టాన్ని గుర్తు చేస్తాయి.
Published Date - 05:11 PM, Sat - 23 August 25 -
#Telangana
CM Revanth Reddy Request: బాపూ ఘాట్ అభివృద్ధికి 222.27 ఎకరాలు బదిలీ చేయండి.. సీఎం రేవంత్ రెడ్డి వినతి!
బాపూ ఘాట్ వద్ద గాంధీ సిద్దాంతాలను ప్రచారం చేసే నాలెడ్జ్ హబ్, ధ్యాన గ్రామం (మెడిటేషన్ విలేజ్), చేనేత ప్రచార కేంద్రం, ప్రజా వినోద స్థలాలు, ల్యాండ్ స్కేప్ ఘాట్లు, శాంతి విగ్రహం (స్టాట్యూ ఆఫ్ పీస్), మ్యూజియంలతో గాంధీ సరోవర్ ప్రాజెక్టును చేపట్టనున్నామని కేంద్ర మంత్రికి సీఎం వివరించారు.
Published Date - 07:24 PM, Tue - 26 November 24 -
#Telangana
CM Revanth Reddy : దేశ రక్షణలో తెలంగాణ ముందడుగు వేసింది: సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy : ఈ స్టేషన్ నిర్మాణానికి అటవీ శాఖకు చెందిన 2,900 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం విశాఖపట్నం కేంద్రంగా పనిచేస్తున్న 'ఈస్టర్న్ నావెల్ కమాండ్'కు ఆరు నెలల క్రితమే అప్పగించింది. దామగుండంలో నేవీ రాడార్ స్టేషన్తో పాటు టౌన్షిప్ నిర్మాణం కానుంది.
Published Date - 02:51 PM, Tue - 15 October 24