Union Home Minister Amit Shah
-
#India
Law and order : కేంద్రహోమంత్రి అమిత్ షాకు కేజ్రీవాల్ లేఖ
డ్రగ్ మాఫియాలు ఇక్కడ స్వర్గధామంగా ఉన్నాయి. మీ నాయకత్వంలో ఢిల్లీకి విదేశాలలో నేరాల రాజధాని అని పేరు పెట్టడం సిగ్గుచేటు అన్నారు.
Date : 14-12-2024 - 1:43 IST -
#India
Chhattisgarh : నక్సలిజం నిర్మూలనపై కసరత్తు..ఛత్తీస్గఢ్లో అమిత్ షా పర్యటన
నక్సల్స్ సమస్యను పరిష్కరించి ప్రాంతానికి కొత్త భవిష్యత్తును అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
Date : 12-12-2024 - 12:50 IST -
#India
Maharashtra : రెండు రోజుల్లో కొత్త సీఎం పై ప్రకటన : ఏక్నాథ్ షిండే
ఈ ఎన్నికల్లో మహాయతి కూటమి ఘన విజయం సాధించింది. అందులో బీజేపీ 100 మార్క్ను దాటి సీట్లను గెలుకుంది. ఈ నేపథ్యంలో బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్నే ముఖ్యమంత్రి అవుతారని అందరూ భావించారు.
Date : 29-11-2024 - 1:15 IST -
#India
The Disaster Management (Amendment) Bill : నేడు లోక్ సభలో కీలక బిల్లును ప్రవేశపెట్టనున్న అమిత్ షా
The Disaster Management (Amendment) Bill : ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఏయే అధికారులకు ఎలాంటి బాధ్యతలు అప్పగించాలి, ఎవరినెక్కడ మోహరించాలి, బాధితుల భద్రత, పునరావాసం, కేంద్ర రాష్ట్రాల బాధ్యతల్లో విభజన వంటివి ఈ బిల్లులో నిర్వచిస్తారు.
Date : 29-11-2024 - 11:32 IST -
#India
Law and order : ఢిల్లీని క్రైమ్ క్యాపిటల్గా మార్చారు: కేజ్రీవాల్
మహిళలు రాత్రి 7 గంటల తర్వాత బయటకు వెళ్లడం సురక్షితం కాదని మరియు తల్లిదండ్రులు తమ కుమార్తెలు బయటికి వెళ్లడం గురించి ఆందోళన చెందుతున్నారని" అన్నారు.
Date : 28-11-2024 - 2:43 IST -
#India
Jharkhand : రాష్ట్రంలో చొరబాటుదారులను అరికట్టడం బీజేపీతోనే సాధ్యం: అమిత్ షా
Jharkhand : ఓబీసీ కోటాకు వ్యతిరేకంగా కాంగ్రెస్ మహారాష్ట్రలోని కొన్ని వర్గాలకు 10శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చిందని..
Date : 09-11-2024 - 2:34 IST -
#India
Maharashtra Assembly elections : రేపు బీజేపీ మేనిఫెస్టో విడుదల
Maharashtra Assembly elections : కాంగ్రెస్, శివసేన (UBT), మరియు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (SCP)తో కూడిన ప్రతిపక్ష MVA సంకీర్ణం, ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన, భారతీయ జనతా పార్టీని కలిగి ఉన్న మహాయుతి కూటమిని సవాలు చేస్తూ, రాష్ట్రంలో అధికారాన్ని తిరిగి పొందాలని లక్ష్యంగా పెట్టుకుంది.
Date : 09-11-2024 - 1:43 IST -
#Andhra Pradesh
Delhi : కేంద్ర మంత్రి అమిత్తో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భేటి
Delhi : ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఇప్పటివరకు తాను ఢిల్లీ పెద్దలను కలవలేదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో మర్యాదపూర్వకంగానే సమావేశమవుతున్నామని పవన్ వెల్లడించారు.
Date : 06-11-2024 - 7:29 IST -
#Andhra Pradesh
Delhi : ఢిల్లీకి బయలుదేరిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
Delhi : కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా భేటీ తరువాత పవన్ కల్యాణ్ ఢిల్లీలోని ఏపీ భవన్ కు చేరుకుంటారు. కొద్దిసేపు అక్కడే విశ్రాంతి తీసుకుంటారు. అనంతరం ఢిల్లీలో విమానాశ్రయానికి చేరుకొని విమానం ద్వారా రాత్రి 10.40గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టుకు పవన్ చేరుకోనున్నారు.
Date : 06-11-2024 - 3:51 IST -
#India
BJP : జార్ఖండ్ ఎన్నికలు..బీజేపీ మేనిఫెస్టో విడుదల
BJP : ఉపాధి కల్పిస్తామన్న ఆశతో యువత బీజేపీ వైపు చూస్తోంది. హేమంత్ సోరెన్లా కాకుండా, బీజేపీ జార్ఖండ్ అభివృద్ధి కోసం పనిచేస్తుంది. సోరెన్ పాలనలో మహిళలకు రక్షణ లేదు. ఈ ఎన్నికలు జార్ఖండ్ భవిష్యత్ను నిర్ణయిస్తాయని, బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసల్ని నిలువరించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.
Date : 03-11-2024 - 12:49 IST -
#India
Delhi : కేంద్ర హోంమంత్రి అమిత్షాతో సీఎం ఒమర్ అబ్దులా భేటి
Delhi : అదే విధంగా జమ్ముకశ్మీర్కు తిరిగి రాష్ట్ర హోదా కల్పించడంపై హోంమంత్రి సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. రాష్ట్ర హోదా పునరుద్ధరణ ప్రక్రియను ప్రారంభించేందుకు కేంద్రం పూర్తి మద్దతునిస్తుందని హోంమంత్రి చెప్పినట్లు సమాచారం.
Date : 24-10-2024 - 3:41 IST -
#Andhra Pradesh
Nara Lokesh : కేంద్రమంత్రి అమిత్ షాతో నారా లోకేశ్ భేటీ
Nara Lokesh : ఈ సమావేశంలో, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి కేంద్రం సహకారం మరియు వైసీపీ ప్రభుత్వానికి ప్రత్యామ్నాయ మార్గాలపై చర్చ జరిగి ఉండవచ్చని రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది
Date : 21-10-2024 - 10:21 IST -
#India
Amit Shah : 2026 నాటికి నక్సలిజాన్ని నిర్ములించాల్సిందే : అమిత్ షా
Amit Shah : వామపక్ష తీవ్రవాదం అంతిమ దశలో ఉందని..2026 మార్చి నాటికి వామపక్ష తీవ్రవాదాన్ని అణిచివేస్తే దశాబ్దాలుగా ఉన్న సమస్యకు పరిష్కారం చూపిన వాళ్ళం అవుతామని ప్రకటించారు.
Date : 07-10-2024 - 1:51 IST -
#India
Amit Shah: రేపు మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంలతో అమిత్ షా సమీక్ష
Amit Shah: ఇటీవల కేంద్ర హోమంత్రి అమిత్ షా త్వరలో మావోయిస్టు సమస్య నుంచి విముక్తి అని ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం చత్తీస్గఢ్ అభయారణ్యంలో ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో తదుపరి కార్యాచరణ, రాష్ట్రాల భాగస్వామ్యంపై చర్చించే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
Date : 06-10-2024 - 12:55 IST -
#India
Narendra Modi : ప్రజాస్వామ్య పండుగను విజయవంతం చేయడానికి ఓటర్లందరూ ముందుకు వచ్చి ఓటు వేయాలి
Narendra Modi : ప్రధాన మంత్రి మంగళవారం ఎక్స్లో ఒక పోస్ట్లో "ఈరోజు జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలలో చివరి దశ పోలింగ్ జరుగుతోంది. ప్రజాస్వామ్య పండుగను విజయవంతం చేయడానికి ఓటర్లందరూ ముందుకు వచ్చి తమ ఓటు వేయాలని నేను అభ్యర్థిస్తున్నాను. మొదటిసారి ఓటు వేయబోతున్న యువ స్నేహితులే కాకుండా మహిళా శక్తి కూడా పెద్ద సంఖ్యలో ఓటింగ్లో పాల్గొంటుందని నేను విశ్వసిస్తున్నాను.' అని రాసుకొచ్చారు.
Date : 01-10-2024 - 9:44 IST