Union Cabinet Decisions
-
#Speed News
Union Cabinet Decisions: పండగకు ముందు మరో గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం
వైబ్రంట్ విలేజ్ ప్రోగ్రాం కింద రాజస్థాన్, పంజాబ్ సరిహద్దు ప్రాంతాల్లో 2280 కి.మీ మేర రోడ్లు నిర్మించాలని కూడా మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ పనులకు రూ.4406 కోట్లు ఖర్చు అవుతుందని కేంద్ర మంత్రి వర్గం తెలిపింది.
Published Date - 08:26 PM, Wed - 9 October 24