Ummadi Nalgonda
-
#Telangana
CM KCR: జిల్లాల పర్యటనను పునఃప్రారంభించనున్న సీఎం కేసీఆర్.. 24న సూర్యాపేటకు..!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) జూలై 24 నుంచి జిల్లాల పర్యటనను పునఃప్రారంభించనున్నారు. జూలై 24న సూర్యాపేటలో పర్యటించి అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి, బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.
Published Date - 12:04 PM, Sat - 8 July 23