UAE
-
#World
Hormuz Strait: పాక్కు షాక్.. అనుమతి లేదంటూ పాకిస్థాన్ నౌకను వెనక్కి రప్పించిన ఇరాన్
Iran హర్మూజ్ జలసంధి మీదుగా వెళ్లడానికి ముందస్తు అనుమతులు తీసుకోకపోవడంతో పాకిస్థాన్కు చెందిన కంటైనర్ నౌకను ఇరాన్ వెనక్కి రప్పించింది. పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో, ఇరాన్ సరిహద్దుల్లోని హర్మూజ్ జలసంధిలో నౌకాయానానికి సంబంధించి ఆ దేశం నిబంధనలు విధించింది. ఈ జలసంధి మీదుగా వెళ్లడానికి అనుమతులను తప్పనిసరి చేసింది. ఈ క్రమంలో పాకిస్థాన్కు చెందిన కంటైనర్ నౌక హర్మూజ్ మీదుగా కరాచీ వెళుతోంది. అయితే అనుమతులు లేకుండా ప్రయాణించడంతో ఆ నౌకను వెనక్కి రప్పించినట్లు […]
Date : 25-03-2026 - 3:18 IST -
#India
80,886 వేల మెట్రిక్ టన్నుల చమురుతో భారత్కు జగ్ లాడ్కీ
Jag Ladki భారత జెండా కలిగిన ‘జగ్ లాడ్కి’ అనే ముడి చమురు నౌక బుధవారం గుజరాత్లోని ముంద్రా పోర్టుకు సురక్షితంగా చేరుకుంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుండి వచ్చిన ఈ నౌకలో 80,886 మెట్రిక్ టన్నుల ముడి చమురు ఉంది. ఈ నౌకను పుజైరా పోర్టులో లోడ్ చేశారు. ‘జగ్ లాడ్కి’ మొత్తం పొడవు 274.19 మీటర్లు, వెడల్పు 50.04 మీటర్లుగా ఉంది. ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న తరుణంలో, […]
Date : 18-03-2026 - 3:56 IST -
#World
గల్ఫ్ దేశాల్లో ఎంతమంది భారతీయులు ఉన్నారంటే..!
పశ్చిమాసియాను యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ గల్ఫ్ దేశాల్లోని భారతీయుల పరిస్థితిపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఇరాన్ ప్రతీకార దాడులతో గల్ఫ్ దేశాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ నేపథ్యంలో ఆయా దేశాల్లోని భారత రాయబార కేంద్రాలు అక్కడున్న భారతీయులను అప్రమత్తం చేస్తూ అడ్వైజరీ జారీ చేశాయి. కేంద్ర ప్రభుత్వం కూడా ఢిల్లీలో ఓ హెల్ప్ లైన్ కేంద్రాన్ని ప్రారంభించింది. వైమానికి దాడుల కారణంగా విమానాలు రద్దు కావడంతో గల్ఫ్ దేశాల్లో చిక్కుకుపోయిన వారిని భారత్ కు తరలించేందుకు […]
Date : 03-03-2026 - 12:06 IST -
#India
యూఏఈలో చిక్కుకున్న భారత యాత్రికులు
Indian Tourists మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరాయి. ఇరాన్పై ఇజ్రాయెల్-అమెరికా సంయుక్తంగా జరిపిన వైమానిక దాడుల నేపథ్యంలో గల్ఫ్ ప్రాంతానికి విమాన సర్వీసులు స్తంభించిపోయాయి. పలు విమానయాన సంస్థలు తమ సర్వీసులను అకస్మాత్తుగా రద్దు చేయడంతో రాజస్థాన్కు చెందిన వందలాది మంది విద్యార్థులు, యాత్రికులు, పర్యాటకులు దుబాయ్, అబుదాబిలలో చిక్కుకుపోయారు. తమను సురక్షితంగా స్వదేశానికి తరలించాలని వారంతా భారత ప్రభుత్వాన్ని కోరుతున్నారు. వివరాల్లోకి వెళితే… రాజస్థాన్లోని దీగ్ జిల్లాకు చెందిన కొందరు జ్యోతిష్యులు ఓ సదస్సు కోసం […]
Date : 02-03-2026 - 1:52 IST -
#World
డొనాల్డ్ ట్రంప్ బోర్డ్ ఆఫ్ పీస్లో చేరిన ముస్లిం దేశాలు!
గాజాలో హమాస్-ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ జరిగినప్పటికీ ఇంకా అక్కడ హింసాత్మక ఘటనలు కొనసాగుతున్నాయి. ఇది బోర్డు ప్రాముఖ్యతపై ప్రశ్నలను లేవనెత్తుతోంది.
Date : 22-01-2026 - 6:39 IST -
#Andhra Pradesh
Chandrababu London Tour : రేపు యూకే కు ముఖ్యమంత్రి చంద్రబాబు
Chandrababu London Tour : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu ) సతీమణి భువనేశ్వరితో కలిసి రేపు (శనివారం) రాత్రి లండన్కి బయలుదేరనున్నారు
Date : 31-10-2025 - 8:39 IST -
#Andhra Pradesh
CBN Visit Abroad : నేడు విదేశీ పర్యటనకు సీఎం చంద్రబాబు
CBN Visit Abroad : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిని వేగవంతం చేయడమే లక్ష్యంగా సీఎం నారా చంద్రబాబు నాయుడు మరోసారి విదేశీ పర్యటనకు బయల్దేరుతున్నారు
Date : 21-10-2025 - 11:15 IST -
#Speed News
Asia Cup 2025: యూఏఈపై భారత్ ఘన విజయం!
టీ20 ఆసియా కప్ చరిత్రలో భారత్ 9 వికెట్ల తేడాతో గెలవడం ఇది రెండోసారి. ఈ మ్యాచ్లో యూఏఈ జట్టు మొదట బ్యాటింగ్ చేసి కేవలం 57 పరుగులకే ఆలౌట్ అయింది.
Date : 10-09-2025 - 10:10 IST -
#World
Submarine Cable : సబ్మరైన్ కేబుల్స్ పై దాడి.. ప్రపంచం ఎందుకు షాక్లో ఉంది?
Submarine Cable : ఎర్ర సముద్రం గర్భంలో కీలకమైన సబ్మరైన్ కేబుల్స్ తెగిపోవడంతో మధ్య ప్రాచ్య దేశాలతో పాటు పాకిస్థాన్లో ఇంటర్నెట్ సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
Date : 07-09-2025 - 3:09 IST -
#Sports
Asia Cup 2025: ఆ ఐదుగురు ఆటగాళ్లు లేకుండానే దుబాయ్కు టీమిండియా?!
ఆసియా కప్ 2025 సెప్టెంబర్ 9న ప్రారంభమవుతుంది. ఫైనల్ మ్యాచ్ సెప్టెంబర్ 28న జరుగుతుంది. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని టీమ్ ఇండియా గ్రూప్-ఎలో ఉంది. మొత్తం 8 జట్లు ఈ టోర్నమెంట్లో పోటీపడతాయి.
Date : 30-08-2025 - 1:45 IST -
#World
Immigrants : ప్రపంచవ్యాప్తంగా వలసదారుల్లో ముందంజలో భారతీయులు: ఐక్యరాజ్యసమితి నివేదిక
ఈ సంఖ్య మొత్తం అంతర్జాతీయ వలసదారులలో సుమారు 6 శాతాన్ని ఆక్రమించిందని స్పష్టం చేసింది. ప్రపంచ వలసదారుల మొత్తం సంఖ్య 30.4 కోట్లు కాగా, ఇది 2020లో 27.5 కోట్లుగా ఉండేదని కూడా వివరించింది. భారతీయులు ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువగా వలస వెళ్లిన జాతీయులుగా మొదటి స్థానంలో నిలవగా, రెండో స్థానంలో 1.17 కోట్ల చైనా వాసులు ఉన్నారు.
Date : 31-07-2025 - 1:23 IST -
#World
desert agriculture : ఎడారిలో వ్యవసాయం చేస్తున్న దేశాలు..అదెలా సాధ్యం అయ్యిందో తెలుసుకోండిలా?
desert agriculture : ఎడారులు అంటేనే నిస్సారమైన భూములు, నీటి కొరత, వ్యవసాయానికి అనుకూలం కాని వాతావరణం. అయితే, ప్రపంచంలోని కొన్ని దేశాలు ఈ సవాళ్లను అధిగమించి, ఎడారి ప్రాంతాల్లో విజయవంతంగా వ్యవసాయం చేస్తున్నాయి.
Date : 26-07-2025 - 5:33 IST -
#World
UAE లో పుట్టిన దగ్గరి నుండి చనిపోయే వరకు అంత ఫ్రీ..ఫ్రీ అబ్బా భలేగా ఉందే..!
UAE : ఈ దేశంలో పుట్టిన ప్రతి పౌరునికి ఆసుపత్రిలో జననం పూర్తిగా ఉచితంగా జరుగుతుంది. పిల్లల విద్య ప్రారంభం నుండి డిగ్రీ వరకు, ప్రాథమికం నుండి విశ్వవిద్యాలయం వరకు అంత పూర్తిగా ఉచితం
Date : 23-05-2025 - 9:11 IST -
#India
Pakistan : భారత్లోకి తన ఉత్పత్తులను పంపేందుకు పాక్ యత్నాలు
ఇన్టెలిజెన్స్ వర్గాల ప్రకారం, సుమారు 500 మిలియన్ డాలర్ల విలువైన పాక్ ఉత్పత్తులను — ముఖ్యంగా పండ్లు, ఎండు ఖర్జూరాలు, వస్త్రాలు, తోలు, సైంధవ లవణం (రాక్ సాల్ట్) వంటి వస్తువులను — మూడో దేశాల ద్వారా భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
Date : 05-05-2025 - 11:42 IST -
#Sports
New Zealand: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి జట్టును ప్రకటించిన తొలి టీమ్ ఇదే!
రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రేస్వెల్లతో కూడిన బలమైన ఆల్ రౌండ్ అటాక్ను జట్టు కలిగి ఉంది. లాకీ ఫెర్గూసన్, మాట్ హెన్రీ ఫాస్ట్ బౌలింగ్ దాడికి నాయకత్వం వహిస్తారు.
Date : 12-01-2025 - 10:47 IST