Two Childrens Murdered
-
#World
Woman Murdered: లండన్లో భారత మహిళ హత్య.. హంతకుడెవరంటే..?
లండన్లోని నార్తాంప్టన్లో గల కెట్టెరింగ్లో భారత మహిళ, ఆమె పిల్లలు హత్య (murdered)కు గురయ్యారు. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కేరళకు చెందిన అంజు(42) లండన్లో నర్సుగా పనిచేస్తోంది. తన భర్త సాజుతో ఆమెకు గొడవలు జరుగుతున్నాయి. క్షణికావేశంలో సాజు తన భార్య అంజుతో పాటు ఇద్దరు పిల్లలను హత్య (murdered) చేశాడు.
Date : 18-12-2022 - 8:50 IST