Tripurana Vijay (Srikakulam)
-
#Sports
Telugu IPL Players: వేలంలో అమ్ముడుపోయిన తెలుగు కుర్రాళ్ళు!
గుంటూరుకు చెందిన 20 ఏళ్ల షేక్ రషీద్ ను చెన్నై సూపర్ కింగ్స్ కనీస ధర 30 లక్షలు వెచ్చించి సొంతం చేసుకుంది.గత సీజన్లోనూ రషీద్ సీఎస్కేకు ప్రాతినిథ్యం వహించిన సంగతి తెలిసిందే.
Published Date - 05:40 PM, Wed - 27 November 24