Transparency
-
#Speed News
Telangana : కృత్రిమ మేధతో రిజిస్ట్రేషన్ స్లాట్ బుకింగ్ విధానం పునఃప్రారంభం
Telangana : తెలంగాణలో రిజిస్ట్రేషన్ సేవలు మరింత సులభతరం కానున్నాయి. రేపటి నుంచి రాష్ట్రంలోని అన్ని సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానం తిరిగి ప్రారంభం కానుంది.
Published Date - 05:52 PM, Sun - 1 June 25 -
#Andhra Pradesh
Ration : ఏపీలో రేషన్ కార్డు దారులకు జూన్ 1 నుంచి పండగే
Ration : ఇకపై రాష్ట్రంలోని అన్ని రేషన్ సరుకులు సంబంధిత రేషన్ షాపుల ద్వారానే పంపిణీ చేయబడతాయి. వృద్ధులు, దివ్యాంగులు మాత్రమే డోర్ డెలివరీ సేవలు పొందగలుగుతారు
Published Date - 07:01 PM, Thu - 29 May 25 -
#India
Fastags Rules : నేటి నుండి కొత్త ఫాస్టాగ్ నియమాలు.. ఏమి మారాయి? జరిమానాలు ఏమిటి?
Fastags Rules : టోల్ వసూలును మరింత పారదర్శకంగా , సజావుగా చేయడమే ఈ కొత్త వ్యవస్థ లక్ష్యం. ఇది టోల్ ప్లాజా వద్ద ట్రాఫిక్ రద్దీని నివారించవచ్చు , ప్రయాణాన్ని సులభతరం చేస్తుంది. ఈ మార్పుల గురించి తెలియని వినియోగదారులు అదనపు ఛార్జీలు చెల్లించాల్సి రావచ్చు. అందువల్ల, అన్ని వాహన యజమానులు తమ FASTagను సరిగ్గా నిర్వహించడం చాలా ముఖ్యం.
Published Date - 12:48 PM, Mon - 17 February 25 -
#India
Mallikarjun Kharge : కేంద్రం జవాబుదారీతనాన్ని పాటించాలి
Mallikarjun Kharge : న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో శనివారం జరిగిన తొక్కిసలాట ఘటనపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. పాసింజర్ల సురక్షితతపై తగిన ఏర్పాట్ల లేకపోవడం, మరణాలపై ప్రభుత్వ సమాచారం అందించకపోవడం వంటి విషయాలను ప్రస్తావిస్తూ, పారదర్శకత , జవాబుదారీతనాన్ని కోరారు. ఈ ఘటనలో 18 మంది మరణించగా, 30 మంది గాయపడ్డారు.
Published Date - 09:54 AM, Sun - 16 February 25 -
#Cinema
IT Raids : ఆ హీరోలపై ఐటీ అధికారుల నజర్..?
IT Raids : సినిమా నిర్మాణ సంస్థలు, నిర్మాతలపై ఐటీ సోదాలు జరగగా.. కొంతమంది ప్రముఖ హీరోల ఆర్థిక లావాదేవీలపై కూడా విచారణ జరుగుతుండడం ప్రముఖంగా చెప్పుకుంటున్నారు. ఈ నేపధ్యంలో, పెద్ద బ్యానర్ల నుండి భారీ అడ్వాన్సులు తీసుకున్న విషయం కూడా ఐటీ అధికారులకు ప్రత్యేక దృష్టిని ఆకర్షించిందని పరిశ్రమలో టాక్ నడుస్తోంది.
Published Date - 07:26 PM, Tue - 21 January 25 -
#Speed News
CM Revanth Reddy : కొత్త మద్యం బ్రాండ్లపై సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
CM Revanth Reddy : కొత్త కంపెనీలకు అనుమతులు ఇవ్వడంలో పారదర్శకతను పెంచే విధానాన్ని ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. గత ప్రభుత్వ కాలంలో ఎప్పుడు పడితే అప్పుడు కొత్త బ్రాండ్లకు అనుమతులు ఇచ్చే విధానం ఉండేది, కానీ ఇకపై ఈ ప్రక్రియ కట్టుదిట్టంగా జరుగుతుందని, నిర్దిష్ట సమయంలోనే దరఖాస్తులు స్వీకరించాలని సీఎం సూచించారు.
Published Date - 11:29 AM, Sun - 12 January 25 -
#Andhra Pradesh
AP Pensions : ఆంధ్రప్రదేశ్లో అనర్హులకు కూడా పెన్షన్లు.. కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో శశిభూషణ్ కుమార్ వెల్లడి..
AP Pensions : ఏపీలో అనర్హులకూ పెన్షన్లు అందుతున్నట్లు బయటపడింది. ప్రతీ 10 వేల మందిలో దాదాపు 500 మంది అర్హత లేని వారు పెన్షన్ పొందుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ వివరాలను రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ కలెక్టర్ల సమావేశంలో ప్రజెంటేషన్ ద్వారా వెల్లడించారు.
Published Date - 12:43 PM, Thu - 12 December 24 -
#Speed News
Face Recognition : లేటుగా వస్తే.. జీతాలు కట్.. సచివాలయంలో కొత్త అటెండెన్స్ విధానం
Face Recognition : ఇప్పటి వరకు అమలులో ఉన్న పద్ధతిని పూర్తిగా మార్చి, ఇప్పుడు ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా హాజరు నమోదు చేయాల్సి ఉంటుందని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కొత్త విధానం ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల నుండి సచివాలయం ప్రధానాధికారుల వరకు ప్రతి ఒక్కరికీ వర్తిస్తుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.
Published Date - 11:56 AM, Thu - 12 December 24