Tragic Incident
-
#Telangana
Tragedy : సంగారెడ్డి జిల్లాలో విషాదం.. ప్రసవానంతరం తల్లి, కొద్ది గంటల్లోనే శిశువు మృతి
Tragedy : సంగారెడ్డి జిల్లాలో దురదృష్టకర సంఘటన చోటుచేసుకుంది. ప్రసవమైన కొద్ది నిమిషాలకే తల్లి ప్రాణాలు కోల్పోగా, గంటల వ్యవధిలోనే ఆ పుట్టిన శిశువూ మరణించటం స్థానికులను దిగ్భ్రాంతికి గురిచేసింది.
Date : 01-06-2025 - 12:22 IST -
#India
Pahalgam Terror Attack : భారత్ దెబ్బకు..పాక్ మేకపోతు గాంభీర్యం
Pahalgam Terror Attack : ముఖ్యంగా సింధూ నది జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేయడంపై పాక్ ఆగ్రహం వ్యక్తం చేసింది
Date : 24-04-2025 - 7:03 IST -
#Telangana
Tragedy : ఈత సరదా.. హైదరాబాదీ లేడీ డాక్టర్ మృతి.. సోషల్ మీడియాలో వీడియో వైరల్
Tragedy : కర్ణాటకలోని హంపి వద్ద హైదరాబాద్కు చెందిన లేడీ డాక్టర్ అనన్య రావు విషాదకరంగా మృతి చెందారు. స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్లిన ఆమె, సరదాగా తుంగభద్ర నదిలో ఈత కొట్టేందుకు దూకారు. అయితే, నది ప్రవాహం తీవ్రంగా మారడంతో ఆమె అదుపుతప్పి కొట్టుకుపోయి, అనంతరం మృతదేహాన్ని వెలికితీశారు. ఈ ఘటన ఆమె కుటుంబాన్ని, స్నేహితులను తీవ్ర విషాదంలో ముంచెయ్యింది.
Date : 20-02-2025 - 1:19 IST -
#India
Tragedy : రిషబ్ పంత్ను కాపాడిన వ్యక్తి తన ప్రేయసితో ఆత్మహత్యయత్నం.. ఒకరు మృతి
Tragedy : రెండేళ్ల క్రితం మెర్సిడెస్ కారు ప్రమాదంలో గాయపడిన ప్రముఖ భారత క్రికెటర్ ప్రాణాలను కాపాడిన ఆ యువకుడు ప్రేమ వ్యవహారం కారణంగా తన ప్రేయసితో కలిసి విషం తాగాడు. ఈ ప్రమాదంలో అమ్మాయి మరణించగా, బాలుడు ఆసుపత్రిలో జీవితం , మరణం మధ్య పోరాడుతున్నాడు.
Date : 12-02-2025 - 12:05 IST -
#India
PUBG: పబ్జీ పిచ్చి.. రైలుపట్టాలపై ఆడుతూ ప్రాణాలు విడిచిన ముగ్గురు..
PUBG: ముగ్గురు యువకులు తమ ప్రాణాలు కోల్పోయారు. వారు పబ్జీ ఆట ఆడుతూ రైల్వే ట్రాక్పై కూర్చొని ఉండగా వేగంగా వచ్చే రైలు వారిని ఢీకొట్టింది. ఈ విషాద ఘటన ముఫస్సిల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నరాకాటియా గంజ్-ముజఫర్పూర్ రైల్వే విభాగంలోని రాయల్ స్కూల్ సమీపంలో మంసా టోలా ప్రాంతంలో చోటుచేసుకుంది.
Date : 03-01-2025 - 11:19 IST -
#Cinema
Hero Yash: అలా చేయకండి అంటూ.. కీలక ప్రకటన చేసిన ‘రాఖీభాయ్’
Hero Yash: కన్నడ స్టార్ యశ్ కు ఇటువంటి అనుభవాలు ఎదురయ్యాయి, ఈ సంఘటనలు అతని పుట్టిన రోజు వేడుకలను ఎలా జరపాలో చూసుకునే దృక్పథాన్ని మార్చాయి.
Date : 31-12-2024 - 10:13 IST -
#Speed News
Mystery Solved : ట్రిపుల్ డెత్ కేసులో వీడిన మిస్టరీ.. ముందుగా చెరువులో దూకింది శృతి.. ఆ తరువాత
Mystery Solved : కామారెడ్డి జిల్లాలో కలకలం సృష్టించిన భిక్కనూరు ఎస్ఐ సాయికుమార్, బీబీ పేట కానిస్టేబుల్ శ్రుతి, కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ మృతి ఘటన ఎట్టకేలకు మిస్టరీ వీడింది. అడ్లూర్ యల్లారెడ్డి చెరువులో మునిగి ముగ్గురు మృతి చెందినట్లు ప్రాథమిక పోస్టుమార్టం నివేదికలు వెల్లడిస్తున్నాయి.
Date : 28-12-2024 - 1:06 IST -
#Telangana
Mystery : మృతదేహాలపై ఏంటా గాయాలు.. వీడని మహిళా కానిస్టేబుల్, ఎస్సై, కంప్యూటర్ ఆపరేటర్ మృతి మిస్టరీ
Mystery : భిక్కనూరు ఎస్సై సాయికుమార్ (32), బీబీపేట పోలీస్స్టేషన్ కానిస్టేబుల్ శ్రుతి (30), బీబీపేటకి చెందిన కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ (29) మృతదేహాలు గురువారం చెరువులో కనుగొనబడ్డాయి. ఈ ముగ్గురికీ చాలాకాలంగా పరిచయం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన అనూహ్యంగా వెలుగుచూసింది.
Date : 27-12-2024 - 1:54 IST -
#Speed News
Tragedy : ఉప్పల్లో దారుణం.. కంట్లో నలక పడిందని వెళితే.. ప్రాణాలు తీసిన వైనం
Tragedy : ఈ విషాదకర ఘటన ఉప్పల్లో చోటుచేసుకుంది. చిన్నారి హన్విక కంట్లో నలక పడటంతో ఆసుపత్రికి తీసుకెళ్తే, వైద్యం సమయంలో మృతి చెందింది. ఈ సంఘటన నగరాన్ని కుదిపేసింది. వివరాళ్లోకి వెళితే.. హన్విక కుటుంబం ఉప్పల్ లో నివసిస్తోంది.
Date : 23-11-2024 - 10:02 IST -
#Speed News
Hyderabad: నీటిలో మునిగి ఐదేళ్ల బాలుడు మృతి
రంగారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఆడుకుంటూ నీటిలో పడిన ఐదేళ్ల బాలుడు మృతి చెందాడు. దీంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Date : 02-07-2023 - 6:00 IST -
#Special
Titan Submarine: టైటాన్ మినీ జలాంతర్గామి కథ విషాదాంతం!
టైటానిక్ నౌక శకలాలను చూసేందుకు ఐదుగురితో బయలుదేరి వెళ్లి గల్లంతైన టైటాన్ మినీ జలాంతర్గామి కథ విషాదాంతమైంది. తీవ్రమైన పీడనం పెరగడం వల్ల ‘టైటాన్’ పేలిపోవడంతో అందులో ఉన్న ఐదుగురు మరణించారని అమెరికా కోస్ట్గార్డ్ ప్రకటించింది. రిమోట్ కంట్రోల్డ్ వెహికల్ సాయంతో మినీ జలాంతర్గామి శకలాలను గుర్తించామని తెలిపింది. టైటానిక్ ఓడ సమీపంలో 488 మీటర్ల దూరంలో ఈ శకలాలను గుర్తించినట్లు యూఎస్ కోస్ట్ గార్డ్ పేర్కొంది. వెంటనే ఈ విషయాన్ని బాధితుల కుటుంబాలకు తెలిపినట్లు రియర్ […]
Date : 23-06-2023 - 11:37 IST -
#Speed News
Suicide for Lost Phone: ఫోన్ పోయిందని యువకుడి ఆత్మహత్య!
డెలివరీ బాయ్ గా పనిచేస్తూ తండ్రికి సహాయంగా ఉంటున్న ఓ యువకుడు సోమవారం బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఫోన్ పోవడంతో తండ్రి ఈఎంఐలో మరో ఫోన్ కొనివ్వగా.. అది కూడా పోడంతో ఆత్మహత్య (Suicide) చేసుకున్నాడు.
Date : 05-06-2023 - 12:56 IST