Tirumala Srivari Devotees
-
#Andhra Pradesh
Tirumala: తిరుమల శ్రీవారి మిక్స్ డ్ రైస్ ఈ-వేలం
టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించిన బియ్యాన్ని వేలం వేయాలని నిర్ణయించింది. మొత్తం 7వేల 938 కిలోల బియ్యాన్ని జూన్ 10న ఉదయం 10 గంటలకు వేలం వేయనున్నట్లు తెలిపింది. వేలంలో పాల్గొనేవారు రూ. 50 వేల ఈఎండీ (EMD) చెల్లించాలన్నారు. టీటీడీ తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించే కొన్ని వస్తువులను, కానుకలను వేలం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తులు తమకు తోచిన విధంగా కానుకలు, విరాళాలు అందజేస్తుంటారు. […]
Date : 09-06-2026 - 10:56 IST -
#Devotional
BR Naidu Warning : తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ ఛైర్మన్ హెచ్చరిక
BR Naidu Warning : కొందరు కేటుగాళ్లు తన ఫోటోను వాట్సాప్ ప్రొఫైల్ పిక్చర్గా పెట్టుకొని, భక్తులను మోసగిస్తున్నారని పేర్కొన్నారు
Date : 17-02-2025 - 1:34 IST