Three Soldiers Killed
-
#India
Three Soldiers Killed: ఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు జవాన్లు మృతి
జమ్మూకశ్మీర్లోని కుల్గామ్లో ఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు జవాన్లు (Three Soldiers Killed) మరణించారు. ఉగ్రవాదుల కోసం ఆర్మీ సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది.
Published Date - 10:54 AM, Sat - 5 August 23