Threat Message
-
#Speed News
Semi-Final: భారత్-న్యూజిలాండ్ మ్యాచ్ కు బెదిరింపు.. నిఘా పెంచిన ముంబై పోలీసులు..!
క్రికెట్ ప్రపంచ కప్ సెమీ ఫైనల్స్లో (Semi-Final) భాగంగా బుధవారం (నవంబర్ 15) ముంబైలోని వాంఖడే స్టేడియంలో భారత్-న్యూజిలాండ్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది.
Published Date - 10:53 AM, Wed - 15 November 23