Thackeray
-
#India
Thackeray to Centre: బంగ్లాదేశ్కు స్వాతంత్య్రం ఇచ్చిందే ఇందిరాగాంధీ: ఠాక్రే
భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ బంగ్లాదేశ్కు స్వాతంత్య్రం ఇచ్చారని అన్నారు మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే. ప్రస్తుతం బంగ్లాదేశ్లో పరిస్థితి అంతగా బాగాలేదని, అక్కడ హిందువులపై నిరంతరం అఘాయిత్యాలు జరుగుతున్నాయని చెప్పారు.
Date : 07-08-2024 - 7:00 IST -
#India
INDIA Meet-Mumbai : “ఇండియా” కూటమి మూడో సమావేశం ముంబైలో.. ఉద్ధవ్ థాక్రే శివసేన ఆతిథ్యం
INDIA Meet-Mumbai : కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్ష కూటమి "ఇండియా" మూడో సమావేశానికి ముంబై ఆతిథ్యం ఇవ్వనుంది.
Date : 05-08-2023 - 5:32 IST -
#India
Maharashtra : శివసేన రెబల్స్తో కలిసి ముంబైకి చేరుకున్న సీఎం ఏక్నాథ్ షిండే
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి గోవా నుండి ముంబై చేరుకున్నారు. శివసేన నాయకుడు ఉద్ధవ్ థాకరే శనివారం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేను పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు” పాల్పడినందుకు పార్టీ నుండి బహిష్కరించారు. శివసేన పార్టీ అధ్యక్షుడిగా తనకు లభించిన అధికారాలను ఉపయోగించి, పార్టీలో శివసేన నాయకుడి పదవి నుండి తనను మిమ్మల్ని తొలగిస్తున్నానని థాకరే మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండేకు లేఖ రాశారు నిన్న ప్రజలను ఉద్దేశించి వర్చువల్ ప్రసంగంలో, […]
Date : 02-07-2022 - 10:16 IST