Terrorists Infiltration
-
#India
70 Terrorists : చొరబాటుకు 70 మంది ఉగ్రవాదులు రెడీ : కశ్మీర్ డీజీపీ
కశ్మీర్లోకి అక్రమంగా చొరబడేందుకు నియంత్రణ రేఖ వద్ద 70 మంది పాక్ ఉగ్రవాదులు రెడీగా ఉన్నారని జమ్మూకశ్మీర్ డీజీపీ రష్మీ రంజన్ స్వైన్ తెలిపారు.
Published Date - 02:35 PM, Sun - 2 June 24