Temporary FASTag Center
-
#Andhra Pradesh
TTD : ఇకపై తిరుమలకు వచ్చే వాహనాలకు ఫాస్టాగ్ తప్పనిసరి: టీటీడీ
తిరుమలకు వచ్చే వాహనాల కోసం ప్రధానంగా గేట్గా నిలిచే అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద ఈ కొత్త విధానం పూర్తిస్థాయిలో అమలులోకి వస్తుంది. ఈ నిర్ణయం భక్తుల ప్రయాణం మరింత సాఫీగా సాగేందుకు, రద్దీ నివారణకు, భద్రతను మెరుగుపర్చేందుకు తీసుకున్నదిగా టీటీడీ చెబుతోంది. పారదర్శకత, వేగవంతమైన సేవల అందుబాటులోకి రావడమే ఈ నిర్ణయానికి కారణమని అధికారులు వివరించారు.
Published Date - 03:31 PM, Tue - 12 August 25