Telugu States Water Disputes
-
#Andhra Pradesh
కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణానికి నేను ఎప్పడు అడ్డుపడలేదు.. తెలుగు రాష్ట్రాల మధ్య ఐక్యత కావాలి సీఎం చంద్రబాబు
CM Chandrababu On Krishna, Godavari River Water తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. గుంటూరులో ప్రపంచ తెలుగు మహాసభలకు చంద్రబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల మధ్య విద్వేషం కాదు సమైక్యత కోరుకుంటున్నానని అన్నారు. గోదావరి నదిలో పుష్కలంగా నీరు ఉందని.. ఎన్ని ప్రాజెక్టులు కట్టినా ఎవరికీ ఇబ్బంది ఉండదన్నారు. అందుకే కాళేశ్వరం ప్రాజెక్టు సమయంలో ఫర్వాలేదని అనుకున్నామని వెల్లడించారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ […]
Date : 05-01-2026 - 4:31 IST -
#Andhra Pradesh
రాజకీయ లబ్ధి కోసమే జల వివాదం
ఇది కేవలం తెలంగాణలో రాజకీయ లబ్ధి కోసం ఆడుతున్న డ్రామాగా ఏపీ ప్రజలు భావిస్తున్నారు. నిజానికి, హంద్రీనీవా వంటి కీలక ప్రాజెక్టులను రికార్డు స్థాయిలో పూర్తి చేసిన ఘనత చంద్రబాబుదేనని, పుంగనూరు, మడకశిర బ్రాంచ్ కెనాల్స్ ద్వారా చిట్టచివరి చెరువులకు కృష్ణమ్మ నీటిని చేర్చిన చరిత్ర ఆయనదని
Date : 05-01-2026 - 8:02 IST